ETV Bharat / state

మున్సిపల్​ కార్మికుల ఆందోళన - Municipal workers' protest in bodhan

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్​ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

Municipal workers' protest in bodhan
author img

By

Published : Jul 4, 2019, 8:58 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్​లో మున్సిపల్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 11 వ పీఆర్సీని... కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు అమలుచేసి రూ.24 వేల వేతనం ఇవ్వాలని కోరారు. ఈపీఎఫ్, ఈఎస్సై సదుపాయాలను కల్పించాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు.

మున్సిపల్​ కార్మికుల ఆందోళన

ఇవీ చూడండి: ఎట్టకేలకు గాడినపడ్డ వాట్సాప్​, ఇన్​స్టా

నిజామాబాద్ జిల్లా బోధన్​లో మున్సిపల్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 11 వ పీఆర్సీని... కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు అమలుచేసి రూ.24 వేల వేతనం ఇవ్వాలని కోరారు. ఈపీఎఫ్, ఈఎస్సై సదుపాయాలను కల్పించాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు.

మున్సిపల్​ కార్మికుల ఆందోళన

ఇవీ చూడండి: ఎట్టకేలకు గాడినపడ్డ వాట్సాప్​, ఇన్​స్టా

Intro:TG_NZB_10_04_MUNCIPAL_KAARMIKULA_DARNA_VO_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వారిని ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలని డిమాండ్ చేశారు. 11 వ పీఆర్సీ ని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు అమలుచేసి ఇరవై నాలుగు వేల రూపాయల వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈ ఎస్ ఐ సదుపాయాలను కల్పించాలని వారు కోరారు.


Body:TG_NZB_10_04_MUNCIPAL_KAARMIKULA_DARNA_VO_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వారిని ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలని డిమాండ్ చేశారు. 11 వ పీఆర్సీ ని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు అమలుచేసి ఇరవై నాలుగు వేల రూపాయల వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈ ఎస్ ఐ సదుపాయాలను కల్పించాలని వారు కోరారు.


Conclusion:TG_NZB_10_04_MUNCIPAL_KAARMIKULA_DARNA_VO_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వారిని ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలని డిమాండ్ చేశారు. 11 వ పీఆర్సీ ని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు అమలుచేసి ఇరవై నాలుగు వేల రూపాయల వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈ ఎస్ ఐ సదుపాయాలను కల్పించాలని వారు కోరారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.