నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని నవీపేట్ మండలంలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. వృద్ధులు, యువత స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మండలంలోని 16 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు కొనసాగుతున్నాయి.
ఇవీ చూడండి: ఆ ఊరిలో ఉదయం 10గంటలకే 61% పోలింగ్