ETV Bharat / state

'హామీ అమలు చేయకుండా... ఓట్లెలా అడుగుతారు'

లోక్​సభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నారు నేతలు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మధుయాస్కీ కూడా నామ పత్రాల ధాఖలుకు బయలుదేరారు

author img

By

Published : Mar 25, 2019, 12:46 PM IST

నామినేషన్​కు బయలుదేరిన మధయాస్కీ
నామినేషన్​కు బయలుదేరిన మధయాస్కీ
నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు మధుయాస్కీ బయలుదేరారు. బోధన్ షుగర్​ ఫ్యాక్టరీ ముందు కార్మికుల సమక్షంలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి.... స్థానిక చక్రేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 2014లో ఎంపీ అభ్యర్థిగా ప్రచారానికి వచ్చిన కవిత 100 రోజుల్లో ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేసుకుంటానని ఇచ్చిన హామీని గాలికొదిలేసి ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేస్తామని హామీ ఇచ్చారు.

నామినేషన్​కు బయలుదేరిన మధయాస్కీ
నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు మధుయాస్కీ బయలుదేరారు. బోధన్ షుగర్​ ఫ్యాక్టరీ ముందు కార్మికుల సమక్షంలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి.... స్థానిక చక్రేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 2014లో ఎంపీ అభ్యర్థిగా ప్రచారానికి వచ్చిన కవిత 100 రోజుల్లో ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేసుకుంటానని ఇచ్చిన హామీని గాలికొదిలేసి ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేస్తామని హామీ ఇచ్చారు.
Intro:TG_NZB_02_25_NSF_MUNDU_NOMINATION_PATRAALAPAI_SANTAKAALU_CHESINA_MPCANDIDATE_MADHU_AVB_C8
()
లోకసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలు దాఖలు చివరి రోజున కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ తన నామినేషన్ పత్రాలను నిజాం షుగర్ ఫ్యాక్టరీ ముందు కార్మికుల సమక్షంలో సంతకాలు చేసి స్థానిక చక్రేశ్వర శివాలయం లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నామినేషన్ వేయడానికి నిజామాబాద్ వెళ్లారు. మీడియాతో మాట్లాడుతూ 2014 లో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజులలో ఫ్యాక్టరీ ని ప్రభుత్వ పరం చేసుకుంటానని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఓట్లు అడగడానికి ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తెరిపిస్తుందని చెప్పారు.
Byte : మధు యాష్కీ గౌడ్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, మాజీ ఎంపీ.
End.


Body:TG_NZB_02_25_NSF_MUNDU_NOMINATION_PATRAALAPAI_SANTAKAALU_CHESINA_MPCANDIDATE_MADHU_AVB_C8
()
లోకసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలు దాఖలు చివరి రోజున కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ తన నామినేషన్ పత్రాలను నిజాం షుగర్ ఫ్యాక్టరీ ముందు కార్మికుల సమక్షంలో సంతకాలు చేసి స్థానిక చక్రేశ్వర శివాలయం లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నామినేషన్ వేయడానికి నిజామాబాద్ వెళ్లారు. మీడియాతో మాట్లాడుతూ 2014 లో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజులలో ఫ్యాక్టరీ ని ప్రభుత్వ పరం చేసుకుంటానని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఓట్లు అడగడానికి ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తెరిపిస్తుందని చెప్పారు.
Byte : మధు యాష్కీ గౌడ్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, మాజీ ఎంపీ.
End.


Conclusion:TG_NZB_02_25_NSF_MUNDU_NOMINATION_PATRAALAPAI_SANTAKAALU_CHESINA_MPCANDIDATE_MADHU_AVB_C8
()
లోకసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలు దాఖలు చివరి రోజున కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ తన నామినేషన్ పత్రాలను నిజాం షుగర్ ఫ్యాక్టరీ ముందు కార్మికుల సమక్షంలో సంతకాలు చేసి స్థానిక చక్రేశ్వర శివాలయం లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నామినేషన్ వేయడానికి నిజామాబాద్ వెళ్లారు. మీడియాతో మాట్లాడుతూ 2014 లో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజులలో ఫ్యాక్టరీ ని ప్రభుత్వ పరం చేసుకుంటానని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఓట్లు అడగడానికి ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తెరిపిస్తుందని చెప్పారు.
Byte : మధు యాష్కీ గౌడ్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, మాజీ ఎంపీ.
End.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.