దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో విశేష పూజలు అందుకున్న నవ దుర్గా మాత శోభయాత్ర నిజామాబాద్ నగరంలో వైభవంగా సాగింది. భవానీ భక్తులు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేసి దేవి మాత నిమజ్జనం కోసం గంగమ్మ ఒడికి తరలించారు.
జై బోలో దుర్గా మాత అంటూ అమ్మవారిని సేవిస్తూ శోభ యాత్ర చేపట్టారు. దేవీ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమిస్తూ పూజలు అందుకుంది. అమ్మవారి శోభాయాత్ర కన్నుల పండువగా జరిగింది.
సంబంధిత కథనాలు: షేర్చాట్లో వీడియో తీస్తుండగా ప్రమాదం...