ETV Bharat / state

ప్రజల్లో అభద్రతాభావం తొలగించేందుకే... - Cardon search

నిజామాబాద్​​ జిల్లాలో పలు ప్రాంతాల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలులేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించేందుకే సోదాలు జరుపుతున్నామని పోలీస్​ అధికారులు తెలిపారు.

ప్రజల్లో అభద్రతాభావం తొలగించేందుకే...
author img

By

Published : Jun 27, 2019, 9:36 PM IST

నిజామాబాద్​​ జిల్లా నందిపేట్​ మండలంలో పోలీసులునిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 80 ద్విచక్ర వాహనాలు, 4ట్రాక్టర్లు, 10ఆటోల​ను స్వాధీనం చేసుకున్నారు. యువత మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. వాహనాలకు సరైన పత్రాలు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. మండలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఏసీపీని ప్రజలు కోరారు.

ప్రజల్లో అభద్రతాభావం తొలగించేందుకే...

ఇవీచూడండి: మరో రికార్డు సృష్టించిన కోహ్లీ

నిజామాబాద్​​ జిల్లా నందిపేట్​ మండలంలో పోలీసులునిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 80 ద్విచక్ర వాహనాలు, 4ట్రాక్టర్లు, 10ఆటోల​ను స్వాధీనం చేసుకున్నారు. యువత మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. వాహనాలకు సరైన పత్రాలు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. మండలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఏసీపీని ప్రజలు కోరారు.

ప్రజల్లో అభద్రతాభావం తొలగించేందుకే...

ఇవీచూడండి: మరో రికార్డు సృష్టించిన కోహ్లీ

Intro:

పోలీసులు ఇంటింటికి తిరుగుతూ సరైన ధ్రువ పత్రాలు లేని 62 చక్ర వాహనాలు ఒక ట్రాక్టర్ ను నిర్బంధ తనిఖీలు చేపట్టి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలోని రాజనగర్ దుబ్బ కాలనీ లో తనిఖీలు చేసారు.


Body:బైట్
1)ఏసీపీ అందే రాములు ఆర్ముర్.


Conclusion:ప్రతి వాహనానికి సరైన పత్రాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.యువత మద్యం తాగి వాహనాలు నడపరాదన సరైన పత్రాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని యువతకు ఆయన తెలిపారు. మండలంలో సి సి కెమెరాలు ఏర్పాటుకు కృషి చేయాలని మండల ప్రజల ఏసీపీని కోరారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.