ETV Bharat / state

ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించాలని వినతి

author img

By

Published : May 5, 2021, 9:11 PM IST

రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని గౌడ కులస్తులు దేవాదాయ శాఖకు విజ్ఞప్తి చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.

minister indra karan reddy
minister indra karan reddy

నిర్మల్ జిల్లా కేంద్రంలో.. రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించాలని స్థానిక గౌడ కులస్తులు దేవాదాయ శాఖను కోరారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.

నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలో.. రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించాలని స్థానిక గౌడ కులస్తులు దేవాదాయ శాఖను కోరారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.

నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: రానున్న రెండు రోజులు వర్ష సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.