ETV Bharat / state

'100కు డయల్​ చేస్తే... 10 నిమిషాల్లో వస్తాం'

author img

By

Published : Feb 13, 2020, 5:21 PM IST

భైంసా అల్లర్ల బాధితులకు నిర్మల్​ జిల్లా ఎస్పీ శశిధర్​ రాజు వంట సామగ్రి పంపిణీ చేశారు. ఎవరూ భయపడొద్దని.. 100కు డయల్​ చేస్తే.. 10 నిమిషాల్లో వస్తామని పేర్కొన్నారు.

nirmal-district-sp-shashidhar-raju-distributed-cooking-equipment-to-victims-of-the-bainsa-riots
'100కు డయల్​ చేస్తే... 10 నిమిషాల్లో వస్తాం'

నిర్మల్​ జిల్లా భైంసాలోని ఆర్డీఓ కార్యాలయంలో పోలీసుల ఆధ్వర్యంలో భైంసా అల్లర్ల బాధితులకు జిల్లా ఎస్పీ శశీధర్​ రాజు వంట సామగ్రిని పంపిణీ చేశారు. భయాందోళనకు గురికావద్దని.. ఏమైనా సమస్య ఏర్పడినప్పుడు 100కు డయల్​ చేస్తే వెంటనే సహాయం చేయడానికి వస్తారని పేర్కొన్నారు. 10 నిమిషాల్లో పోలీసులు వస్తారని తెలిపారు.

'100కు డయల్​ చేస్తే... 10 నిమిషాల్లో వస్తాం'

ఇవీ చూడండి: ముక్తేశ్వర స్వామికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

నిర్మల్​ జిల్లా భైంసాలోని ఆర్డీఓ కార్యాలయంలో పోలీసుల ఆధ్వర్యంలో భైంసా అల్లర్ల బాధితులకు జిల్లా ఎస్పీ శశీధర్​ రాజు వంట సామగ్రిని పంపిణీ చేశారు. భయాందోళనకు గురికావద్దని.. ఏమైనా సమస్య ఏర్పడినప్పుడు 100కు డయల్​ చేస్తే వెంటనే సహాయం చేయడానికి వస్తారని పేర్కొన్నారు. 10 నిమిషాల్లో పోలీసులు వస్తారని తెలిపారు.

'100కు డయల్​ చేస్తే... 10 నిమిషాల్లో వస్తాం'

ఇవీ చూడండి: ముక్తేశ్వర స్వామికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.