ETV Bharat / state

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: కలెక్టర్​ ఫారుఖీ

author img

By

Published : Jan 30, 2021, 3:24 PM IST

స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని నిర్మల్ కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఫారుఖీ అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్​లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

National Martyrs' Remembrance Day in nirmal Collectorate
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: కలెక్టర్​

స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని నిర్మల్ కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఫారుఖీ అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి, అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్​లో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను స్మరిస్తూ వారికి ఘన నివాళులతో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని, గాంధీజీ కన్న కలలను నిజం చేయాలని కలెక్టర్​ తెలిపారు.

స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని నిర్మల్ కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఫారుఖీ అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి, అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్​లో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను స్మరిస్తూ వారికి ఘన నివాళులతో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని, గాంధీజీ కన్న కలలను నిజం చేయాలని కలెక్టర్​ తెలిపారు.

ఇదీ చదవండి: రక్తదానం ప్రాణదానంతో సమానం: అంజనీకుమార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.