ETV Bharat / state

'సీఎం మొండి వైఖరి వీడాలి.. నిరుద్యోగులను ఆదుకోవాలి'

author img

By

Published : Dec 29, 2020, 7:32 PM IST

రెండు లక్షల ఉద్యోగాల ప్రకటన ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సీఎం​ మొండి వైఖరి వీడాలని నిర్మల్ జిల్లా కడ్తాల్​లో రాస్తారోకో నిర్వహించారు.

BJYM leaders protest in Kadthal demanding release of job advertisement
ఉద్యోగాల ప్రకటన విడుదల చేయాలని బీజేవైఎం నేతవ నిరలన

రెండు లక్షల ఉద్యోగాల ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. నిరుద్యోగ భృతి కలిపించాలంటూ నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్​లో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

ప్రైవేట్ టీచర్లు 9నెలలుగా జీతాలు లేక అవస్థలు పడుతపన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలి. నిరుద్యోగులను ఆదుకోవాలి.

-ఒడిసెల అర్జున్, బీజేవైఎం నేత

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకో చేపట్టిన ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేసి సోన్ స్టేషన్ తరలించారు.

ఇదీ చూడండి: పోస్టుల భర్తీకి జాబ్ బరో... లేకుంటే జైలు బరో

రెండు లక్షల ఉద్యోగాల ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. నిరుద్యోగ భృతి కలిపించాలంటూ నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్​లో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

ప్రైవేట్ టీచర్లు 9నెలలుగా జీతాలు లేక అవస్థలు పడుతపన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలి. నిరుద్యోగులను ఆదుకోవాలి.

-ఒడిసెల అర్జున్, బీజేవైఎం నేత

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకో చేపట్టిన ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేసి సోన్ స్టేషన్ తరలించారు.

ఇదీ చూడండి: పోస్టుల భర్తీకి జాబ్ బరో... లేకుంటే జైలు బరో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.