ETV Bharat / state

20 క్వింటాళ్ల ప్రజాపంపిణీ బియ్యం పట్టివేత

నిర్మల్ జిల్లా కేంద్రంలో పౌర సరఫరాల శాఖ, పోలీసులు బియ్యం అక్రమ వ్యాపారులపై కొరడా ఝళిపించారు. ఓ ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 20 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Aug 8, 2019, 12:35 PM IST

Updated : Aug 8, 2019, 1:08 PM IST

20 క్వింటాళ్ల ప్రజాపంపిణీ బియ్యం పట్టివేత

నిర్మల్ జిల్లా కేంద్రంలో పౌర సరఫరాల శాఖ, పోలీసులు కలిసి ప్రజాపంపిణీ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై దాడులు నిర్వహించారు. పట్టణంలోని గాజుల్​పేటలోని ఓ ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 20 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించారు. గత నెలరోజుల వ్యవధిలో 15 కేసులు నమోదు చేశారు. 325 క్వింటాళ్ల బియ్యం, 600 లీటర్ల కిరోసిన్ స్వాధీనం చేసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్​కుమార్ తెలిపారు. అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని కొన్నా, విక్రయించినా చట్టవ్యతిరేకమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇలాంటి సమాచారం ఎవరికైనా తెలిస్తే 73307 74444 నెంబరుకు వాట్సప్ చేసి సమాచారాన్ని అందజేయాలన్నారు.

20 క్వింటాళ్ల ప్రజాపంపిణీ బియ్యం పట్టివేత

ఇదీ చూడండి : నిర్మల్​ జిల్లాలో నేలకొరిగిన 150 ఏళ్ల మహా వృక్షం

నిర్మల్ జిల్లా కేంద్రంలో పౌర సరఫరాల శాఖ, పోలీసులు కలిసి ప్రజాపంపిణీ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై దాడులు నిర్వహించారు. పట్టణంలోని గాజుల్​పేటలోని ఓ ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 20 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించారు. గత నెలరోజుల వ్యవధిలో 15 కేసులు నమోదు చేశారు. 325 క్వింటాళ్ల బియ్యం, 600 లీటర్ల కిరోసిన్ స్వాధీనం చేసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్​కుమార్ తెలిపారు. అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని కొన్నా, విక్రయించినా చట్టవ్యతిరేకమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇలాంటి సమాచారం ఎవరికైనా తెలిస్తే 73307 74444 నెంబరుకు వాట్సప్ చేసి సమాచారాన్ని అందజేయాలన్నారు.

20 క్వింటాళ్ల ప్రజాపంపిణీ బియ్యం పట్టివేత

ఇదీ చూడండి : నిర్మల్​ జిల్లాలో నేలకొరిగిన 150 ఏళ్ల మహా వృక్షం

Intro:TG_ADB_31_08_PDF_BIYYAM_PATTIVETA_AVB_TS10033
ప్రజాపంపిణీ బియ్యం పట్టివేత..
నిర్మల్ జిల్లా కేంద్రంలో పౌరసరఫరాశాఖ, పోలీసులు కలిసి ప్రజాపంపిణీ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్న సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. పట్టణంలోని గాజుల్ పెట్ లో ఓ ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 20 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. గత నెలరోజుల వ్యవధిలో 15 కేసులు నమోదు చేసి 325 క్వింటాళ్ల బియ్యం, 600 లీటర్ల కిరోసిన్ స్వాధీనం చేసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్కుమార్ తెలిపారు. అక్రమంగా పిడీఫ్ బియ్యాన్ని కొన్న, విక్రయించిన చట్టవ్యతిరేకమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరికైనా సమాచారం ఉంటే 7330774444 నెంబరుకు వాట్సాప్ చేసి సమాచారాన్ని అందజేయాలని కోరారు.
బైట్ కిరణ్ కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారి, నిర్మల్


Body:నిర్మల్ జిల్లా


Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
Last Updated : Aug 8, 2019, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.