ETV Bharat / state

నల్గొండ బస్ డిపో మట్టడికి ఆర్టీసీ కార్మికుల యత్నం - TSRTC WORKERS STRIKE AT NALGONDA

నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 33వ రోజుకు చేరుకుంది. పలు రాజకీయ పార్టీల మద్దతుతో కార్మికులు ధర్నా చేశారు.

నల్గొండ బస్ డిపో మట్టడికి ఆర్టీసీ కార్మికుల యత్నం
author img

By

Published : Nov 6, 2019, 1:09 PM IST

నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 33వ రోజూ కొనసాగుతోంది. కార్మికులు పట్టణంలోని సుభాష్ విగ్రహం నుంచి బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. డిపో ముట్టడికి యత్నించారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు కార్మికులను విధుల్లో చేరమని భయపెడ్తున్నారని కార్మికులు ఆరోపించారు. అలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేవరకు వారికి తోడుగా అఖిల పక్ష పార్టీల, ఇంటి పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు.

నల్గొండ బస్ డిపో మట్టడికి ఆర్టీసీ కార్మికుల యత్నం

ఇవీ చూడండి: డెడ్​లైన్​లోపు విధుల్లో చేరిన 487 మంది ఆర్టీసీ కార్మికులు

నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 33వ రోజూ కొనసాగుతోంది. కార్మికులు పట్టణంలోని సుభాష్ విగ్రహం నుంచి బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. డిపో ముట్టడికి యత్నించారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు కార్మికులను విధుల్లో చేరమని భయపెడ్తున్నారని కార్మికులు ఆరోపించారు. అలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేవరకు వారికి తోడుగా అఖిల పక్ష పార్టీల, ఇంటి పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు.

నల్గొండ బస్ డిపో మట్టడికి ఆర్టీసీ కార్మికుల యత్నం

ఇవీ చూడండి: డెడ్​లైన్​లోపు విధుల్లో చేరిన 487 మంది ఆర్టీసీ కార్మికులు

Intro:ఆర్టీసీ కార్మికుల సమ్మె పై ప్రభుత్వ మొండి వైఖరి ని నిరసిస్తూ , కార్మికుల ను నిన్నటి వరకు విధులలో చేరలని
పెట్టిన గడువు పై మండి పడుతూ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్ ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలోని శుభాస్ విగ్రహం నుండి ర్యాలీ గా బస్టాండ్ అవరణం లోనికి ప్రవేశించటం తో పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. అధ్యక్షుడు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా విధులలో చేరమని భయ పెట్టడం సరైనది కాదని అన్నారు. ఆర్టీసీ ని అలాగే కార్మికులను కాపాడుకోవడానికి మేము (ఇంటి పార్టీ) ,అఖిల పక్ష పార్టీ ల మద్దతు ఉందని తెలిపారు.


Body:ఈ ర్యాలీ లో ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Conclusion:9502994640
బి.మధు
నల్గొండ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.