ETV Bharat / state

మిషన్​ భగీరథ నల్లాను ప్రారంభించిన నోముల

నల్గొండ జిల్లా హాలియాలోని అంగడి బజార్​లో మిషన్​ భగీరథలో భాగంగా నిర్మించిన నల్లాను ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రారంభించారు.

author img

By

Published : Nov 25, 2019, 4:14 PM IST

మిషన్​ భగీరథ నల్లాను ప్రారంభించిన నోముల

నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అంగడి బజార్​లో మిషన్​ భగీరథలో భాగంగా నల్లాను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ముఖ్యఅతిథిగా హాజరై నల్లాను ప్రారంభించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పురపాలక పరిధిలోని అన్ని ఇళ్లకు మిషన్​ భగీరథ నల్లాలను పెట్టిస్తామని, పురపాలక అభివృద్ధి కోసం ప్రజలు సహకరించాలని నోముల అన్నారు.

మిషన్​ భగీరథ నల్లాను ప్రారంభించిన నోముల

ఇవీ చూడండి: కార్తిక పౌర్ణమి దీపాల వెలుగులు

నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అంగడి బజార్​లో మిషన్​ భగీరథలో భాగంగా నల్లాను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ముఖ్యఅతిథిగా హాజరై నల్లాను ప్రారంభించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పురపాలక పరిధిలోని అన్ని ఇళ్లకు మిషన్​ భగీరథ నల్లాలను పెట్టిస్తామని, పురపాలక అభివృద్ధి కోసం ప్రజలు సహకరించాలని నోముల అన్నారు.

మిషన్​ భగీరథ నల్లాను ప్రారంభించిన నోముల

ఇవీ చూడండి: కార్తిక పౌర్ణమి దీపాల వెలుగులు

Intro:
Tg_nl-51_25_mla_mission_tap_open_av_ts1006
యాంకర్ హాలియా మున్సిపాలిటీ పరిధిలో అంగడి బజార్ లో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మిషన్ భగీరథ నల్ల నీటిని ప్రారంభించారు
ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మాట్లాడుతూ నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకొని కెసిఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలలో మిషన్ భగీరథ ఒక పథకం అని నీటిని వృధా చేయకుండా రాబోవు తరాల వారికి అందిస్తే వారికి మేలు జరుగుతుంది అని ఎమ్మెల్యే నోముల అన్నారు. పురపాలక పరిధిలోని అన్ని నివాసలకు మిషన్ భగీరథ నల్లాలను పెట్టిస్తాం అని పురపాలక అభివృద్ధికోసం ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే అన్నారు.Body:హ్Conclusion:న

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.