ETV Bharat / state

నీటి పొదుపుపై ఉద్యోగుల ర్యాలీ

నీటి పొదుపు ప్రాముఖ్యతను వివరిస్తూ నల్గొండ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

author img

By

Published : Jul 13, 2019, 4:44 PM IST

నీటి పొదుపుపై ర్యాలీ
నీటి పొదుపుపై ఉద్యోగుల ర్యాలీ

నీరు వృథా చేయకుండా... పొదుపుగా వాడుకోవాలని సూచిస్తూ నల్గొండ పట్టణంలో వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు జలశక్తి అభియాన్​ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల నుంచి క్లాక్​ టవర్​ వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో జాయింట్​ కలెక్టర్​ చంద్రశేఖర్​, ఏడీఓ శ్రీధర్​రెడ్డి, ఆర్డీవో, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు నీరు పొదుపుగా వాడుకోవాలని జాయింట్​ కలెక్టర్​ చంద్రశేఖర్​ అన్నారు.

ఇదీ చూడండి : భూగర్భ జలాల వృద్ధికి కార్యచరణ

నీటి పొదుపుపై ఉద్యోగుల ర్యాలీ

నీరు వృథా చేయకుండా... పొదుపుగా వాడుకోవాలని సూచిస్తూ నల్గొండ పట్టణంలో వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు జలశక్తి అభియాన్​ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల నుంచి క్లాక్​ టవర్​ వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో జాయింట్​ కలెక్టర్​ చంద్రశేఖర్​, ఏడీఓ శ్రీధర్​రెడ్డి, ఆర్డీవో, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు నీరు పొదుపుగా వాడుకోవాలని జాయింట్​ కలెక్టర్​ చంద్రశేఖర్​ అన్నారు.

ఇదీ చూడండి : భూగర్భ జలాల వృద్ధికి కార్యచరణ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.