ETV Bharat / state

సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం - సీఎం కేసీఆర్ చిత్ర పటానికి నకిరేకలలో పాలాభిషేకం

నల్గొండ జిల్లా నకిరేకల్​లోని ప్రధాన కూడలిలో  దీక్షా దివాస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

trs
సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
author img

By

Published : Nov 29, 2019, 3:06 PM IST

రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్ష చేపట్టి నేటికి పదేళ్లవుతోంది. ఆ సందర్భంగా నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రధాన కూడలిలో తెరాస ఆధ్వర్యంలో దీక్షా దివాస్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాష్ట్ర బీసీ ఆర్థిక సంస్థ ఛైర్మన్ పూజార్ల శంభయ్య పాలాభిషేకం చేశారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

ఇవీ చూడండి: ప్రియాంకరెడ్డి హత్య కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్ష చేపట్టి నేటికి పదేళ్లవుతోంది. ఆ సందర్భంగా నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రధాన కూడలిలో తెరాస ఆధ్వర్యంలో దీక్షా దివాస్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాష్ట్ర బీసీ ఆర్థిక సంస్థ ఛైర్మన్ పూజార్ల శంభయ్య పాలాభిషేకం చేశారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

ఇవీ చూడండి: ప్రియాంకరెడ్డి హత్య కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

Intro:tg_nlg_211_29_deeksha_divas_av_TS10117
రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దీక్ష చేపట్టి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నకిరేకల్ ప్రధాన కూడలిలో తెరాస ఆధ్వర్యంలో దీక్షాదివస్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాష్ట్ర బీసీ ఆర్థిక సంస్థ చైర్మన్ పూజార్ల శం భయ్య పాలాభిషేకం నిర్వహించారు .స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.Body:Shiva shankarConclusion:9948474102

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.