ETV Bharat / state

నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్

author img

By

Published : Dec 3, 2020, 12:37 PM IST

Updated : Dec 3, 2020, 12:51 PM IST

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. నోముల మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నర్సింహయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

nagarjuna sagar  nomula narsimhaiah
నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెంలోని స్మృతిస్థలంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు నిర్వహించారు. నోముల అంతిమ సంస్కారాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. నర్సింహయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్

నోముల అంత్యక్రియల్లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, తెరాస శ్రేణులు పాల్గొన్నారు. అనారోగ్యంతో ఈనెల 1న నోముల నర్సింహయ్య హైదరాబాద్​లో కన్నుమూశారు.

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెంలోని స్మృతిస్థలంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు నిర్వహించారు. నోముల అంతిమ సంస్కారాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. నర్సింహయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్

నోముల అంత్యక్రియల్లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, తెరాస శ్రేణులు పాల్గొన్నారు. అనారోగ్యంతో ఈనెల 1న నోముల నర్సింహయ్య హైదరాబాద్​లో కన్నుమూశారు.

Last Updated : Dec 3, 2020, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.