ETV Bharat / state

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం సోదరుల ర్యాలీ

author img

By

Published : Dec 21, 2019, 10:35 AM IST

పౌరసత్వ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేస్తూ నాగర్​కర్నూల్​ జిల్లాలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరికి మద్దతుగా వామపక్ష పార్టీల నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు.

Muslim Brothers' Rally Against the Citizenship Bill
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం సోదరుల ర్యాలీ

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేస్తూ నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరికి మద్దతుగా వామపక్ష పార్టీల నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని జామియా మసీదు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం కలెక్టరేట్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. పౌరసత్వ బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే భాజపా ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఇప్పటికైనా బిల్లును ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని హెచ్చరించారు.

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం సోదరుల ర్యాలీ

ఇవీ చూడండి : రాష్ట్రవ్యాప్తంగా 36 ఫాస్ట్​ట్రాక్​ కోర్టులు ఏర్పాటు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేస్తూ నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరికి మద్దతుగా వామపక్ష పార్టీల నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని జామియా మసీదు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం కలెక్టరేట్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. పౌరసత్వ బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే భాజపా ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఇప్పటికైనా బిల్లును ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని హెచ్చరించారు.

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం సోదరుల ర్యాలీ

ఇవీ చూడండి : రాష్ట్రవ్యాప్తంగా 36 ఫాస్ట్​ట్రాక్​ కోర్టులు ఏర్పాటు

Intro:TG_MBNR_9_20_MUSLIMS_ALL_PARTYS_NO_CAB_VO_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) కేంద్రం పౌరసత్వ బిల్లు ను వెంటనే ఉపసంహరించుకోవాలి అంటూ... పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరికి వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని జామియా మసీదు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్టాండ్ కూడలి వద్ద ఆగి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఎన్ ఆర్ సి బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బిజెపి ప్రభుత్వం ఇలాంటి జిమ్మిక్కులు చేస్తుందని వారన్నారు.ఇప్పటికైనా బిల్లును ఉపసంహరించుకో కోక పోతే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని పేర్కొన్నారు.....VO


Body:TG_MBNR_9_20_MUSLIMS_ALL_PARTYS_NO_CAB_VO_TS10050


Conclusion:TG_MBNR_9_20_MUSLIMS_ALL_PARTYS_NO_CAB_VO_TS10050

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.