ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు సరకుల పంపిణీ - పారిశుద్ధ్య కార్మికులకు కొల్లాపూర్ ఎమ్మెల్యే సరకుల పంపిణీ

కొల్లాపూర్​ మున్సిపల్​ సిబ్బందికి ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనా కట్టడిలో పారిశుద్ధ్య కార్మికులు సేవలు మరవలేనివని కొనియాడారు. పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

kollapur mla bheeram harshavardhan reddy distribute groceries to sanitation workers
పారిశుద్ధ్య కార్మికులకు సరకుల పంపిణీ
author img

By

Published : Apr 5, 2020, 3:28 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​లో 50 మంది​ మున్సిపల్​ సిబ్బందికి ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి నిత్యావసర సరకులు అందజేశారు. మున్సిపల్ సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. కరోనా ఎదుర్కొనేందుకు 24 గంటలు పనిచేస్తున్నారని కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యమంలో కమిషనర్ వెంకటయ్య, ఎంపీపీ సుధారాణి, మున్సిపల్ ఛైర్మన్ విజయలక్ష్మీ, వైస్​ ఛైర్​పర్సన్​ హిముదా బేగం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య కార్మికులకు సరకుల పంపిణీ

ఇదీ చదవండి:ఫోన్​ కోసం మడుగులోకి దిగి నలుగురు చిన్నారులు మృతి

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​లో 50 మంది​ మున్సిపల్​ సిబ్బందికి ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి నిత్యావసర సరకులు అందజేశారు. మున్సిపల్ సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. కరోనా ఎదుర్కొనేందుకు 24 గంటలు పనిచేస్తున్నారని కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యమంలో కమిషనర్ వెంకటయ్య, ఎంపీపీ సుధారాణి, మున్సిపల్ ఛైర్మన్ విజయలక్ష్మీ, వైస్​ ఛైర్​పర్సన్​ హిముదా బేగం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య కార్మికులకు సరకుల పంపిణీ

ఇదీ చదవండి:ఫోన్​ కోసం మడుగులోకి దిగి నలుగురు చిన్నారులు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.