ETV Bharat / state

గులాబీ గూటికి కొల్లాపూర్ ఎమ్మెల్యే..? - Beeram Harshavardhan reddy is ready to change party

కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరూ గులాబీ గూటికి చేరుతున్నారు. తాజాగా  ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలుపుకుని మొత్తం ఏడుగురు హస్తం పార్టీ శాసనసభ్యులు తెరాసలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం విధితమే. తాజాగా బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా కారెక్కనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గూలాబీ గూటికీ కొల్లాపూర్ ఎమ్మెల్యే!
author img

By

Published : Mar 16, 2019, 8:42 AM IST

Updated : Mar 16, 2019, 10:29 AM IST

నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తెరాసలో చేరాలన్నది తన వ్యక్తిగత నిర్ణయం కాదని, కొంతమంది పెద్దలు తనను అడుగుతున్నారని తెలిపారు. సొంతంగా నిర్ణయం తీసుకోనని, నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో మాట్లాడతానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానన్నారు.

నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తెరాసలో చేరాలన్నది తన వ్యక్తిగత నిర్ణయం కాదని, కొంతమంది పెద్దలు తనను అడుగుతున్నారని తెలిపారు. సొంతంగా నిర్ణయం తీసుకోనని, నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో మాట్లాడతానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానన్నారు.

గులాబీ గూటికి కొల్లాపూర్ ఎమ్మెల్యే!

ఇవీ చూడండి:కాంగ్రెస్​కి మరో షాక్​...కారెక్కుతున్న సుధీర్​రెడ్డి

Intro:హైదరాబాద్ అంబర్పేటలో న్యూజిలాండ్ ఉగ్రదాడిలో గాయాలకు గురైన బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపంతో ఆందోళనకు గురయ్యారు


Body:న్యూజిలాండ్ లో హైదరాబాద్ అంబర్పేట్ వాస్తవ్యుడు తాజ్ మమ్మద్ కాల్పుల గురయ్యాడు ఘటన తెలిసిన హైదరాబాద్ అంబర్ పేట లోని అతని కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు అతని ఆచూకీ సమాచారం లభించకపోవడంతో కుటుంబ సభ్యులు లు పలువురు పోలీసు ఇమ్మిగ్రేషన్ అధికారులు సంప్రదిస్తున్నారు తాజ్మహల్ విద్యను పూర్తిచేసి 15 ఏళ్ల క్రితం న్యూజిలాండ్ కు ఉపాధి కోసం వెళ్ళాడు అక్కడ అ రెస్టారెంట్ ను ఏర్పాటు చేసుకొని వ్యాపారం కొనసాగిస్తూ 8 ఏళ్ల క్రితం హైదరాబాద్కు విచ్చేసి ఇ తీసుకొని వెళ్ళాడు అతనికి ఇద్దరు సంతానం ఇటీవల కాలంలో ఆయన హైదరాబాద్కు వచ్చి వెళ్లారు న్యూజిలాండ్లు ని ప్రార్థన మందిరంలో జరిగిన కాల్పుల్లో తాజ్ మహల్ కి తీవ్ర గాయాలు గురి అయ్యాడని విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్సీ ఇ మిర్జా రియాజ్ అలీ అసలు ఆఫ్ అండి విచ్చేసి ఇ తాజ్ మమ్మద్ కుటుంబ సభ్యులను ఓదార్చారు అక్కడి సమాచారం తెలియక పోవడంతో ఈ విషయంపై ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇమ్మిగ్రేషన్ అధికారులతో సంప్రదించి కుటుంబ సభ్యులను పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని తమ సోదరి పూర్తి సమాచారం అందించాలని వారు విన్నవించారు....
Byte..... కుర్షిద్ జహంగీర్ బాధితున్ని సోదరుడు


Conclusion:న్యూజిలాండ్ లో తీవ్ర గాయాలకు గురైన హైదరాబాద్ అంబర్పేట్ నివాసి తాజ్మహల్ జాంగిర్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని పలువురు కోరుకుంటున్నారు
Last Updated : Mar 16, 2019, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.