నూతనంగా ఏర్పడిన ములుగు జిల్లాను డీజీపీ మహేందర్ రెడ్డి సందర్శించారు. కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న డీజీపీ హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
- ఇదీ చూడండి : కొత్త పురపాలక చట్టం బిల్లుకు ఆమోదం తెలపని గవర్నర్