ETV Bharat / state

ముంపు బాధితులు ప్రభుత్వానికి అండగా ఉండాలి: కేటీఆర్​

author img

By

Published : Oct 16, 2020, 11:40 PM IST

నాలాలపై అక్రమ నిర్మాణాల వల్లే లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేస్తాం. మల్కాజిగిరిలో నాలాలపై 400 అక్రమ కట్టడాలు ఉన్నాయి. మల్కాజిగిరి వాసులు సహకరిస్తే అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తాం. ఎవరైనా అడ్డం వస్తే.. ముంపు బాధితులు ప్రభుత్వానికి అండగా ఉండాలి. -కేటీఆర్‌, మంత్రి

ముంపు బాధితులు ప్రభుత్వానికి అండగా ఉండాలి: కేటీఆర్​
ముంపు బాధితులు ప్రభుత్వానికి అండగా ఉండాలి: కేటీఆర్​
ముంపు బాధితులు ప్రభుత్వానికి అండగా ఉండాలి: కేటీఆర్​

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ముంపు ప్రాంతాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్​ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటించారు. నాలాలపై అక్రమ నిర్మాణాల వల్లే లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని కేటీఆర్​ తెలిపారు. మల్కాజిగిరిలో నాలాలపై 400 అక్రమ కట్టడాలు ఉన్నాయన్నారు. మల్కాజిగిరి వాసులు సహకరిస్తే అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని వెల్లడించారు. ఎవరైనా అడ్డం వస్తే.. ముంపు బాధితులు ప్రభుత్వానికి అండగా ఉండాలని కేటీఆర్​ కోరారు.

ఇదీ చదవండి: వరద ప్రాంతాల్లో మూడో రోజు మంత్రి కేటీఆర్ పర్యటన

ముంపు బాధితులు ప్రభుత్వానికి అండగా ఉండాలి: కేటీఆర్​

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ముంపు ప్రాంతాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్​ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటించారు. నాలాలపై అక్రమ నిర్మాణాల వల్లే లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని కేటీఆర్​ తెలిపారు. మల్కాజిగిరిలో నాలాలపై 400 అక్రమ కట్టడాలు ఉన్నాయన్నారు. మల్కాజిగిరి వాసులు సహకరిస్తే అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని వెల్లడించారు. ఎవరైనా అడ్డం వస్తే.. ముంపు బాధితులు ప్రభుత్వానికి అండగా ఉండాలని కేటీఆర్​ కోరారు.

ఇదీ చదవండి: వరద ప్రాంతాల్లో మూడో రోజు మంత్రి కేటీఆర్ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.