ETV Bharat / state

'నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలి'

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా అడిక్​మెట్​లోని బస్తీవాసులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్​ నిత్యావసర సరుకులను అందజేశారు. ముషీరాబాద్​ నియోజకవర్గంలోని పేదప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన​ కోరారు.

author img

By

Published : May 28, 2020, 5:43 PM IST

essentials distribution to poor by mla muta gopal at adikmet
'నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలి'

లాక్​డౌన్​లో ఉపాధి లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పేదప్రజలను ఆదుకోవడానికి దాతలు అంకితభావంతో ముందుకు రావాల్సిన అవసరముందని ఎమ్మెల్యే ముఠా గోపాల్​ అభిప్రాయపడ్డారు. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా అడిక్​మెట్​ డివిజన్​లో తెరాస నేత మల్లికార్జున్​రెడ్డి ఆధ్వర్యంలో బస్తీవాసులు, పేదలకు ఆయన నిత్యావసర సరుకులను అందజేశారు. లాక్​డౌన్​ పూర్తిగా సడలించే వరకు ప్రజలందరూ భౌతికదూరం పాటిస్తూ కరోనా కట్టడికి తమవంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసరమై బయటకు వచ్చిన వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఎమ్మెల్యే సూచించారు.

లాక్​డౌన్​లో ఉపాధి లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పేదప్రజలను ఆదుకోవడానికి దాతలు అంకితభావంతో ముందుకు రావాల్సిన అవసరముందని ఎమ్మెల్యే ముఠా గోపాల్​ అభిప్రాయపడ్డారు. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా అడిక్​మెట్​ డివిజన్​లో తెరాస నేత మల్లికార్జున్​రెడ్డి ఆధ్వర్యంలో బస్తీవాసులు, పేదలకు ఆయన నిత్యావసర సరుకులను అందజేశారు. లాక్​డౌన్​ పూర్తిగా సడలించే వరకు ప్రజలందరూ భౌతికదూరం పాటిస్తూ కరోనా కట్టడికి తమవంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసరమై బయటకు వచ్చిన వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఎమ్మెల్యే సూచించారు.

ఇవీ చూడండి: పత్తికి అదనంగా రూ.275 పెంచండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.