ETV Bharat / state

అంజన్న ఆలయంలో కార్తీక శోభ

కార్తీక మాసం ప్రారంభం కావడం వల్ల మెదక్​ జిల్లాలోని ఆలయాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి.

author img

By

Published : Oct 29, 2019, 3:24 PM IST

మెదక్​లో కార్తీక మాసం ప్రత్యేక పూజలు
మెదక్​లో కార్తీక మాసం ప్రత్యేక పూజలు

మెదక్​ జిల్లా శివ్వంపేటల మండలంలోని ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక పూజలు ప్రారంభమయ్యాయి. నెలరోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన పూజారి తెలిపారు. కార్తీక మాసం ప్రారంభం కావడం వల్ల ఉదయాన్నే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

మెదక్​లో కార్తీక మాసం ప్రత్యేక పూజలు

మెదక్​ జిల్లా శివ్వంపేటల మండలంలోని ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక పూజలు ప్రారంభమయ్యాయి. నెలరోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన పూజారి తెలిపారు. కార్తీక మాసం ప్రారంభం కావడం వల్ల ఉదయాన్నే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

tg_srd_21_29_chakarimetlalo pujalu_script_ts10100 etv contributor:rajkumar raju, center narsapur medak dist మెదక్ జిల్లా శివ్వంపేట మండలం సహకార ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీకమాసం ప్రారంభం కావడంతో ఉదయం నుండి ప్రత్యేక పూజలు చేశారు. నెలరోజులపాటు పూజలు కొనసాగుతాయని ఆలయ ప్రధాన పూజారి ఆంజనేయ శర్మ తెలిపారు. ఇతర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దైవడ్జర్శనం చేసుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.