ETV Bharat / state

కార్మికుల సమ్మెతో బొగ్గుగనుల వెలవెల

విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ జాతీయ సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మె మంచిర్యాల జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. కార్మికులంతా విధులకు హాజరుకాకుండా కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేస్తున్నారు.

author img

By

Published : Sep 24, 2019, 12:41 PM IST

కార్మికుల సమ్మెతో బొగ్గుగనుల వెలవెల

మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్​ బొగ్గు గనులు, కార్మికులు లేక వెలవెలబోతున్నాయి. బొగ్గు పరిశ్రమలలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన ఒక్క రోజు సమ్మెలో సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. విధులకు హాజరుకాకుండా కార్మికులందరూ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఇప్పటికైనా విదేశీ పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

కార్మికుల సమ్మెతో బొగ్గుగనుల వెలవెల

ఇవీ చూడండి: ఆత్మహత్య చేసుకోమని మహిళకు తోటి ఉద్యోగుల వేధింపులు

మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్​ బొగ్గు గనులు, కార్మికులు లేక వెలవెలబోతున్నాయి. బొగ్గు పరిశ్రమలలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన ఒక్క రోజు సమ్మెలో సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. విధులకు హాజరుకాకుండా కార్మికులందరూ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఇప్పటికైనా విదేశీ పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

కార్మికుల సమ్మెతో బొగ్గుగనుల వెలవెల

ఇవీ చూడండి: ఆత్మహత్య చేసుకోమని మహిళకు తోటి ఉద్యోగుల వేధింపులు

Intro:TG_ADB_12_24_SINGARENI TOKEN SAMME_AV_TS10032


Body:బొగ్గు పరిశ్రమలలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన ఒక్క రోజు సమ్మెలో సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. శ్రీరాంపూర్ లోని గనులపై కార్మికులు ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొనడంతో గనులు కార్మికులు లేక వెలవెలబోతున్నాయి


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.