ETV Bharat / state

వన్​ టౌన్, టూ టౌన్​ మధ్య రవాణాకు రైల్వే వంతెన - మంచిర్యాల వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. ఒకటో, రెండో పట్టణాలకు అనుసంధానంగా రైల్వే  పైవంతెన

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఒకటో, రెండో పట్టణాలకు అనుసంధానంగా రైల్వే పైవంతెన ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వెంకటేష్, మంచిర్యాల శాసన సభ్యులు దివాకర్ రావు భూమి పూజ చేశారు.

వన్​ టౌన్, టూ టౌన్​ మధ్య రవాణాకు రైల్వే వంతెన
author img

By

Published : Oct 31, 2019, 9:08 AM IST

మంచిర్యాల వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. ఒకటో, రెండో పట్టణాలకు అనుసంధానంగా రైల్వే పైవంతెన నిర్మాణ పనులకు భూమిపూజ జరిగింది. పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వెంకటేష్, మంచిర్యాల శాసన సభ్యులు దివాకర్ రావు ఈ పూజలో పాల్గొన్నారు.

మంచిర్యాల పట్టణంలోని రెండో నగరమైన హమాలివాడ, గోపివాడ, భగవతం వాడ, వేములపల్లి ప్రజలు రైలు గేటు వల్ల నానా ఇబ్బందులు పడతారు. నిత్యం కనీస అవసరాల కోసం మంచిర్యాల మార్కెట్​కు రావడానికి చాలా సమయం గేటు వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

గేటు వద్ద పడిగాపులు పడే ఇబ్బందులను తొలగించేందుకు 10 కోట్ల వ్యయంతో ముకరం చౌరస్తా నుంచి హమాలివాడ లక్ష్మీ గణపతి దేవాలయం వరకు రైల్వే వంతెన నిర్మాణం కోసం ప్రణాళిక సిద్ధం చేశారు. వంతెన నిర్మాణం త్వరగా పూర్తయితే మంచిర్యాల రెండవ పట్టణ వాసుల కష్టాలు దూరమవుతాయి.

వన్​ టౌన్, టూ టౌన్​ మధ్య రవాణాకు రైల్వే వంతెన

ఇదీ చూడండి : అవినీతితో దిగజారుతున్న సహకార సంఘాలు

మంచిర్యాల వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. ఒకటో, రెండో పట్టణాలకు అనుసంధానంగా రైల్వే పైవంతెన నిర్మాణ పనులకు భూమిపూజ జరిగింది. పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వెంకటేష్, మంచిర్యాల శాసన సభ్యులు దివాకర్ రావు ఈ పూజలో పాల్గొన్నారు.

మంచిర్యాల పట్టణంలోని రెండో నగరమైన హమాలివాడ, గోపివాడ, భగవతం వాడ, వేములపల్లి ప్రజలు రైలు గేటు వల్ల నానా ఇబ్బందులు పడతారు. నిత్యం కనీస అవసరాల కోసం మంచిర్యాల మార్కెట్​కు రావడానికి చాలా సమయం గేటు వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

గేటు వద్ద పడిగాపులు పడే ఇబ్బందులను తొలగించేందుకు 10 కోట్ల వ్యయంతో ముకరం చౌరస్తా నుంచి హమాలివాడ లక్ష్మీ గణపతి దేవాలయం వరకు రైల్వే వంతెన నిర్మాణం కోసం ప్రణాళిక సిద్ధం చేశారు. వంతెన నిర్మాణం త్వరగా పూర్తయితే మంచిర్యాల రెండవ పట్టణ వాసుల కష్టాలు దూరమవుతాయి.

వన్​ టౌన్, టూ టౌన్​ మధ్య రవాణాకు రైల్వే వంతెన

ఇదీ చూడండి : అవినీతితో దిగజారుతున్న సహకార సంఘాలు

File : TG_ADB_12_30_FLY OVER BRIDGE WORK PUJA_AV_TS10032 Reporter: santhosh.maidam ,mancherial. (): మంచిర్యాల జిల్లా వాసుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఒకటో పట్టణానికి రెండో పట్టణానికి అనుసంధానంగా రైల్వే పై వంతెనను ఏర్పాటుకు పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వెంకటేష్ నేత మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావు భూమి పూజ చేశారు. మంచిర్యాల పట్టణంలోని రెండవ నగరమైన హమాలివాడ, గోపి వాడ , భగవతం వాడ, వేములపల్లి నుంచి తమ కనీస అవసరాల కోసం మంచిర్యాల మార్కెట్ కు రావడానికి రైలు గేటు పడడంతో నానా ఇబ్బందులు పడేవారు. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకు 10 కోట్ల వ్యయంతో ముకరం చౌరస్తా నుంచి హమాలివాడ లక్ష్మీ గణపతి దేవాలయం వరకు రైల్వే వంతెన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. భూమి పూజ తో త్వరగా నిర్మాణం పూర్తయితే మంచిర్యాల రెండవ పట్టణ వాసుల కష్టాలకు స్వస్తి పలుకుతాయి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.