ETV Bharat / state

ఎమ్మెల్యే తనయుల పాదయాత్ర... ఎందుకంటే..? - మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్​రావు తనయుల పాదయాత్ర

మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్​రావు తనయులు పాదయాత్ర చేశారు. కాలినడకన వెళ్లి  గూడెం శ్రీ రమా సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే తనయుల పాదయాత్రలో స్థానిక తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

manchiryal mla diwakar sons padha yatra
ఎమ్మెల్యే తనయుల పాదయాత్ర... ఎందుకంటే..?
author img

By

Published : Dec 12, 2019, 10:42 AM IST

Updated : Dec 12, 2019, 4:13 PM IST

తమ తండ్రి ఎన్నికల్లో విజయం సాధిస్తే నడచుకుంటూ గూడెం రమాసత్యనారాయణ స్వామిని దర్శించుకుంటానని మొక్కుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్​ రావు కుమారులు మొక్కు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే పెద్ద కుమారుడు రంజిత్​ తన సోదరుడు విజిత్​తో కలిసి ఇంటి నుంచి 35 కిలోమీటర్ల దూరంలోని దండ పళ్లి మండలం గూడెం శ్రీ రమా సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు... తన తండ్రితో పాటు తెరాస నేతలందరికీ శక్తిని ఇమ్మని దేవుడిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే కుమారులు తెలిపారు. కార్యక్రమంలో వారి వెంట స్థానిక తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే తనయుల పాదయాత్ర... ఎందుకంటే..?

ఇదీ చూడండి: నేడు గ్రూప్-2 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

తమ తండ్రి ఎన్నికల్లో విజయం సాధిస్తే నడచుకుంటూ గూడెం రమాసత్యనారాయణ స్వామిని దర్శించుకుంటానని మొక్కుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్​ రావు కుమారులు మొక్కు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే పెద్ద కుమారుడు రంజిత్​ తన సోదరుడు విజిత్​తో కలిసి ఇంటి నుంచి 35 కిలోమీటర్ల దూరంలోని దండ పళ్లి మండలం గూడెం శ్రీ రమా సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు... తన తండ్రితో పాటు తెరాస నేతలందరికీ శక్తిని ఇమ్మని దేవుడిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే కుమారులు తెలిపారు. కార్యక్రమంలో వారి వెంట స్థానిక తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే తనయుల పాదయాత్ర... ఎందుకంటే..?

ఇదీ చూడండి: నేడు గ్రూప్-2 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

ఫైల్ నేమ్:TG_ADB_11_12_MLA SONS,TRS YOUTH PADHAYATHRA_AV_TS10032 రిపోర్టర్ సంతోష్ మైదం ,మంచిర్యాల. (): శాసనసభ్యుడు తనయులు తెరాస శ్రేణుల పాదయాత్ర, మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావు ఇంటి నుంచి దండ పెళ్లి మండలం గూడెం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయం వరకు 35 కిలోమీటర్ల మేరకు పాదయాత్రగా తరలి వెళ్లారు. మంచిర్యాల శాసనసభ్యుడు తనయులు రంజిత్, విజిట్ లతోపాటు తెరాస శ్రేణులు వారి వెంట పాదయాత్రగా తరలివెళ్లారు. ఎన్నికల ముందు తాము ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల అభివృద్ధి కోసం గూడెం లో సత్యనారాయణ ఎత్తిపోతల పథకం ద్వారా సాగుభూమి సస్యశ్యామలం మైందని అన్నారు. రైతులు సుభిక్షంగా ఉంటేనే ప్రజలందరూ బాగుంటారని అలాంటి వారికోసం పాదయాత్ర ప్రారంభించామని తెలిపారు. తెరాస ప్రభుత్వం హయాంలో తన తండ్రి దివాకర్ రావు ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని ఆయన తనయుడు విజిట్ తెలిపారు. బైట్: రంజిత్. విజిట్ , ఎమ్మెల్యే తనయులు
Last Updated : Dec 12, 2019, 4:13 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.