ETV Bharat / state

సాంకేతిక లోపంతో రెండు రైళ్ల నిలిపివేత - Discontinuation of two trains due to technical error

సాంకేతిక లోపంతో రెండు రైళ్లను మంచిర్యాల మందమర్రి రైల్వేస్టేషన్​లో నిలిపివేశారు. దీనితో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

సాంకేతిక లోపంతో రెండు రైళ్ల నిలిపివేత
author img

By

Published : Jul 18, 2019, 5:29 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి రైల్వే స్టేషన్​లో సాంకేతిక లోపం కారణంగా రెండు రైళ్లను గంటసేపు నిలిపివేశారు. కాగజ్​ నగర్​ నుంచి హైదరాబాద్​కు వెళ్లే ఇంటర్​సిటీ ఎక్స్​ప్రెస్​, కాగజ్​ నగర్​ నుంచి కరీంనగర్​కి వెళ్లే పుష్​ఫుల్​​ను సుమారు గంటపాటు రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. దీనివల్ల వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం రైలు రాకపోకలను పునరుద్ధరించడంతో రైళ్లు నడిచాయి.

సాంకేతిక లోపంతో రెండు రైళ్ల నిలిపివేత

ఇవీ చూడండి;వైద్యుల విరమణ వయోపరిమితి పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

మంచిర్యాల జిల్లా మందమర్రి రైల్వే స్టేషన్​లో సాంకేతిక లోపం కారణంగా రెండు రైళ్లను గంటసేపు నిలిపివేశారు. కాగజ్​ నగర్​ నుంచి హైదరాబాద్​కు వెళ్లే ఇంటర్​సిటీ ఎక్స్​ప్రెస్​, కాగజ్​ నగర్​ నుంచి కరీంనగర్​కి వెళ్లే పుష్​ఫుల్​​ను సుమారు గంటపాటు రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. దీనివల్ల వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం రైలు రాకపోకలను పునరుద్ధరించడంతో రైళ్లు నడిచాయి.

సాంకేతిక లోపంతో రెండు రైళ్ల నిలిపివేత

ఇవీ చూడండి;వైద్యుల విరమణ వయోపరిమితి పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Intro:Tg_adb_22_18_train late_avb_TS10081Body:సాంకేతిక లోపంతో గంటసేపు నిలిచిన రైళ్లు మంచిర్యాల జిల్లా మందమర్రి రైల్వే స్టేషన్లలో సాంకేతిక లోపం కారణంగా రెండు రైళ్లు గంటసేపు నిలిపివేశారు. కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, కాగజ్ నగర్ నుంచి కరీంనగర్ కి వెళ్లే పుష్ ఫుల్ ఎక్స్ ప్రెస్ ను సుమారు గంటపాటు రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. అనంతరం రైలు రాకపోకలను పునరుద్ధరించడం తో యధావిధిగా నడిచాయి .దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.Conclusion:పేరు సారం సతీష్ కుమార్ , జిల్లా మంచిర్యాల , సెంటర్, చెన్నూరు. 9440233831

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.