మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో మహబూబ్నగర్ నుంచి భూత్పూర్ వెళ్లే ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోయింది. సుమారు అరగంట పాటు నీళ్లన్నీ వృథాగా పోయాయి. స్పందించిన సంబంధిత శాఖ అధికారులు వెంటనే వచ్చి ఆ లీకేజీని మూసివేశారు. అప్పటి వరకు ఆ దృశ్యాలు చూపరులకు కనువిందు చేశాయి.
ఇదీ చదవండి:వరదపోటు నుంచి తేరుకోలేకపోతోన్న పాతబస్తీ