ETV Bharat / state

వేరుశనగకు మద్దతు ధర కల్పించండి - వేరుశనగకు మద్దతు ధరను కల్పించండి

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర దక్కక వేరుశనగ రైతు అల్లాడుతున్నాడు. పెట్టిన పెట్టుబడి రాక నష్టపోతున్నాడు. వ్యాపారుల అడ్డగోలు దోపిడీకి తోడు... మార్కెట్​లో ధర తగ్గుదలతో తమ గోడును ఎవరికీ చెప్పాలో తెలియని దుస్థితిలో ఉన్నారు మహబూబ్​నగర్​కు చెందిన వేరుశనగ రైతులు.

వేరుశనగకు మద్దతు ధరను కల్పించండి
author img

By

Published : Mar 12, 2019, 3:07 PM IST

Updated : Mar 12, 2019, 5:01 PM IST

వేరుశనగకు మద్దతు ధర కల్పించండి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనీస మద్దతు ధర దక్కక వేరుశనగ రైతు అల్లాడుతున్నాడు. మొదట్లో క్వింటాకు 5 వేలకు పైగా దక్కిన మద్దతు ధర ఇవాళ రూ.4500 దాటడం లేదు. అంతర్జాతీయ మార్కెట్​లో ధర తగ్గుదల, నాణ్యత పేరిట వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వమే రంగంలోకి దిగి ఆయిల్ ఫెడ్ లాంటి సంస్థల ద్వారా కొనుగోలు చేయించి రైతుకు మద్దతు ధర కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇవీ చూడండి:బొట్టు...బొట్టును ఒడిసి పట్టి

వేరుశనగకు మద్దతు ధర కల్పించండి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనీస మద్దతు ధర దక్కక వేరుశనగ రైతు అల్లాడుతున్నాడు. మొదట్లో క్వింటాకు 5 వేలకు పైగా దక్కిన మద్దతు ధర ఇవాళ రూ.4500 దాటడం లేదు. అంతర్జాతీయ మార్కెట్​లో ధర తగ్గుదల, నాణ్యత పేరిట వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వమే రంగంలోకి దిగి ఆయిల్ ఫెడ్ లాంటి సంస్థల ద్వారా కొనుగోలు చేయించి రైతుకు మద్దతు ధర కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇవీ చూడండి:బొట్టు...బొట్టును ఒడిసి పట్టి

Intro:TG_KRN_101_12_MISSION BAGHIRATHA_LEAKAGE_AVB_C11
FROM:KAMALAKAR HUSNABAD C11
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ అక్కన్నపేట లో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అయి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు నీరు వృధాగా పోతున్న నీటి వృధాను అరికట్టకుండా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. అక్కన్నపేటలో వేసవి కాలంలో తాగునీటి కొరత విపరీతంగా ఉంటుంది. ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభం కావడంతో గ్రామంలోని ప్రజలు తాగునీటికి ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలోని ప్రజలకు తాగునీటి అవసరాల కోసం గ్రామపంచాయతీ నుండి వారం రోజులకు ఒకసారి నల్లా నీరు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజ్ అయి నీరు వృధాగా పోతు రోడ్లన్నీ బురదమయం కావడం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. కొంతమంది గృహిణులు తమ అవసరాల కొరకు లీకేజ్ అయిన చోట బిందెలతో నీరు తీసుకెళ్లడం గమనార్హం. మరికొంతమంది తమ అవసరాలకోసం లీక్ అయిన చోట మోటోరిపంపు పెట్టి తమ అవసరానికి నీటిని వాడుకోవడం మరొక గమనించదగిన విషయం. ఈ పైపులైనులు తరచు లీక్ కాకుండా చూడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.


Body:బైట్

1) గ్రామస్థుడు


Conclusion:మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ రోడ్లన్నీ బురదమయం ఇబ్బందిపడుతున్న గ్రామస్తులు
Last Updated : Mar 12, 2019, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.