ETV Bharat / state

గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఆర్థికమంత్రి

మహబూబ్​నగర్​ జిల్లా కందూరు సాయినాథుని ఆలయంలో గురుపౌర్ణిమ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్​ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు.

author img

By

Published : Jul 16, 2019, 5:54 PM IST

Updated : Jul 16, 2019, 6:25 PM IST

గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఆర్థికమంత్రి

మహబూబ్​నగర్​ జిల్లా అడ్డాకుల మండలం కుందూరు గ్రామంలోని సాయినాథుని ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి సతీసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఆర్థికమంత్రి

ఇదీ చూడండి: 'సింగిల్ కార్పొరేషన్​తోనే పోటీని ఎదుర్కోగలం'

మహబూబ్​నగర్​ జిల్లా అడ్డాకుల మండలం కుందూరు గ్రామంలోని సాయినాథుని ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి సతీసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఆర్థికమంత్రి

ఇదీ చూడండి: 'సింగిల్ కార్పొరేషన్​తోనే పోటీని ఎదుర్కోగలం'

Intro:మహబూబ్ నగర్ జిల్లా ,అడ్డాకుల మండలం, కందూరు గ్రామంలోని సాయినాథుని ఆలయంలో లో గురు పౌర్ణిమ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి దంపతులు.


Body:మహబూబ్ నగర్ జిల్లా ,అడ్డాకుల మండలం, కందూరు గ్రామంలోని సాయినాథుని ఆలయంలో గురు పౌర్ణిమ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. కందూరు గ్రామంలోని సాయి మందిరంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు సతీ సమేతంగా పాల్గొన్నారు. మంత్రిగారు సాయినాథుడిని దర్శించుకొని, వేద మంత్రోచ్ఛారణల మధ్య తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన హోమంలో సతీ సమేతంగా పాల్గొన్నారు. రానున్న రోజుల్లో వర్షాలు బాగా కురిసి ఈ రాష్ట్రం సుసంపన్నంగా, రైతు రాజ్యం గా వెలుగొందాలని సాయినాధుని కోరుకున్నట్టు తెలిపారు. ఆలయ నిర్వాహకులు , పూజారులు మంత్రి దంపతులను శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సద్గురు సాయినాథుని దర్శించుకున్నారు.


Conclusion:కిట్ నెంబర్ 1269
Last Updated : Jul 16, 2019, 6:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.