సంక్షేమ వసతి గృహాల్లోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో మహబూబాబాద్లో ధర్నా నిర్వహించారు. సంక్షేమ వసతి గృహాల్లో పూర్తిస్థాయి వార్డెన్లను నియమించాలని నినాదాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా అనేక వసతి గృహాలలో రెగ్యులర్ వార్డెన్లు లేకపోవటం వల్ల ఇంఛార్జీలతో నడుస్తున్నాయని సంఘం నేతలు చెప్పారు.
ఇవీచూడండి: "గోదావరి - కృష్ణా అనుసంధానంతో అద్భుతాలు"