ETV Bharat / state

కంటతడి పెట్టిన మాజీ ఎంపీ సీతారాం నాయక్

తెరాసలో ఐదు సంవత్సరాలు మచ్చలేని వ్యక్తిగా పని చేశానని మాజీ ఎంపీ సీతారాం నాయక్​ అన్నారు. మహబూబాబాద్​ ఎంపీగా తనకు టికెట్​ దక్కకపోవడం వల్ల భావోద్వేగానికి లోనయ్యారు.

author img

By

Published : Mar 24, 2019, 8:01 PM IST

మాజీ ఎంపీ సీతారాం నాయక్
మాజీ ఎంపీ సీతారాం నాయక్
మహబూబాబాద్​ నియోజకవర్గంలో జాతీయ రహదారి, పాస్​పోర్ట్​ కార్యాలయం తీసుకురావడం వంటి అభివృద్ధి పనులు చేశానని మాజీ ఎంపీ సీతారాం నాయక్​ అన్నారు. మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సభకు హాజరయ్యారు. ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థికి సహకరిస్తానని తెలిపారు. సభలో భావోద్వేగానికి గురైన సీతారాంను మంత్రి ఎర్రబెల్లి ఓదారుస్తూ.. ముఖ్యమంత్రి ఇంతకన్నా మంచి అవకాశం కల్పిస్తారని భరోసా ఇచ్చారు.

ఇవీ చూడండి:కలిసికట్టుగా కామ్రేడ్స్... సందిగ్ధంలో కోదండరాం

మాజీ ఎంపీ సీతారాం నాయక్
మహబూబాబాద్​ నియోజకవర్గంలో జాతీయ రహదారి, పాస్​పోర్ట్​ కార్యాలయం తీసుకురావడం వంటి అభివృద్ధి పనులు చేశానని మాజీ ఎంపీ సీతారాం నాయక్​ అన్నారు. మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సభకు హాజరయ్యారు. ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థికి సహకరిస్తానని తెలిపారు. సభలో భావోద్వేగానికి గురైన సీతారాంను మంత్రి ఎర్రబెల్లి ఓదారుస్తూ.. ముఖ్యమంత్రి ఇంతకన్నా మంచి అవకాశం కల్పిస్తారని భరోసా ఇచ్చారు.

ఇవీ చూడండి:కలిసికట్టుగా కామ్రేడ్స్... సందిగ్ధంలో కోదండరాం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.