ETV Bharat / state

పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని రైతుల ఆందోళన - ధర్నా

ఎన్నో రోజులుగా తిరిగినా పట్టా పాసు పుస్తుకాలు ఇవ్వట్లేదు.  మా సమస్య పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ కేసముద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతన్నలు ధర్నాకి దిగారు .

పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని రైతుల ఆందోళన
author img

By

Published : Jun 11, 2019, 4:00 PM IST

మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో పట్టాదార్ పాసు పుస్తకాలు ఇవ్వాలంటూ రైతులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులకు రెవెన్యూ అధికారులు పాసు పుస్తకాలు అందజేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో రోజులుగా అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కరించట్లేదని వాపోయారు. రెవెన్యూ అధికారుల తీరుతో విసిగి వేసారినందునే ధర్నా చేపట్టామని తెలిపారు. పట్టా పాసు పుస్తకాల్లో కొన్ని తప్పులు దొర్లాయని, వాటిని సరిచేసి త్వరలోనే రైతులందరికీ పాసు పుస్తకాలు అందిస్తామని హామీ ఇవ్వడంతో... రైతులు ఆందోళన విరమించారు.

పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని రైతుల ఆందోళన

ఇవీ చూడండి: '5 నెలలుగా రాహుల్​ అపాయింట్​మెంట్​ లేదు'

మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో పట్టాదార్ పాసు పుస్తకాలు ఇవ్వాలంటూ రైతులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులకు రెవెన్యూ అధికారులు పాసు పుస్తకాలు అందజేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో రోజులుగా అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కరించట్లేదని వాపోయారు. రెవెన్యూ అధికారుల తీరుతో విసిగి వేసారినందునే ధర్నా చేపట్టామని తెలిపారు. పట్టా పాసు పుస్తకాల్లో కొన్ని తప్పులు దొర్లాయని, వాటిని సరిచేసి త్వరలోనే రైతులందరికీ పాసు పుస్తకాలు అందిస్తామని హామీ ఇవ్వడంతో... రైతులు ఆందోళన విరమించారు.

పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని రైతుల ఆందోళన

ఇవీ చూడండి: '5 నెలలుగా రాహుల్​ అపాయింట్​మెంట్​ లేదు'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.