ETV Bharat / state

ప్లాస్టిక్​ను పూర్తిగా తరిమేద్దాం: ఎర్రబెల్లి

author img

By

Published : Nov 5, 2019, 8:54 PM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్​లో పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

తొర్రూర్​లో పంచాయతీ రాజ్ మంత్రి


పాలకుర్తిని రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్​లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. రాబోయే రోజుల్లో ప్లాస్టిక్​ను పూర్తిగా తరిమేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతంరం మార్కెట్​, డబుల్ బెడ్​రూం ఇళ్ల నిర్మాణాలను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శివలింగయ్యతో కలిసి మంత్రి ఎర్రబెల్లి శంకుస్థాపన చేశారు.

తొర్రూర్​లో పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి

ఇవీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?


పాలకుర్తిని రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్​లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. రాబోయే రోజుల్లో ప్లాస్టిక్​ను పూర్తిగా తరిమేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతంరం మార్కెట్​, డబుల్ బెడ్​రూం ఇళ్ల నిర్మాణాలను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శివలింగయ్యతో కలిసి మంత్రి ఎర్రబెల్లి శంకుస్థాపన చేశారు.

తొర్రూర్​లో పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి

ఇవీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.