మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వీధుల్లో అయ్యప్ప స్వాముల శోభాయాత్ర అట్టహాసంగా నిర్వహించారు. ఈ యాత్రలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దంపతులు పాల్గొన్నారు.
శోభాయాత్ర అనంతరం అయ్యప్ప స్వాములు పంబ ఆరట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు.
- ఇదీ చూడండి : హైదరాబాద్ విశ్వవిద్యాలయాలల్లో "పౌర" సెగలు