ETV Bharat / state

మొక్క నాటండి.. మరో ముగ్గురికి ఛాలెంజ్​ చేయండి - మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఎమ్మెల్యే శంకర్ నాయక్ విసిరిన గ్రీన్​ఛాలెంజ్​ను స్వీకరించారు. తన క్యాంపు కార్యాలయంలో ఆయన మొక్కలు నాటారు. మరో ముగ్గురికి గ్రీన్​ఛాలెంజ్ చేసి మొక్కలు నాటాలని సూచించారు.

green challenge for the other three people and plant the trees at mahabubabad
మొక్క నాటండి.. మరో ముగ్గురికి ఛాలెంజ్​ చేయండి
author img

By

Published : Jul 10, 2020, 7:25 PM IST

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ విసిరిన గ్రీన్​ఛాలెంజ్​ను జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి స్వీకరించారు. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు. ఎస్పీ మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. వారిలో డీఎస్పీ నరేష్ కుమార్, రూరల్ సీఐ వెంకటరత్నం, ఎస్​ఐ రమేష్​బాబులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ సంతోష్ కుమార్ చేసిన గ్రీన్​ఛాలెంజ్​ను ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్వీకరించి.. జిల్లా కలెక్టర్​, ఎస్పీ, మున్సిపల్​ ఛైర్మన్​లకు సవాల్​ చేశారు. వారిలో ఇప్పటికే ఎస్పీ, మున్సిపల్​ ఛైర్మన్​ మొక్కలు నాటారు.

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ విసిరిన గ్రీన్​ఛాలెంజ్​ను జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి స్వీకరించారు. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు. ఎస్పీ మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. వారిలో డీఎస్పీ నరేష్ కుమార్, రూరల్ సీఐ వెంకటరత్నం, ఎస్​ఐ రమేష్​బాబులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ సంతోష్ కుమార్ చేసిన గ్రీన్​ఛాలెంజ్​ను ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్వీకరించి.. జిల్లా కలెక్టర్​, ఎస్పీ, మున్సిపల్​ ఛైర్మన్​లకు సవాల్​ చేశారు. వారిలో ఇప్పటికే ఎస్పీ, మున్సిపల్​ ఛైర్మన్​ మొక్కలు నాటారు.

ఇదీ చూడండి : కరోనా నుంచి కోలుకున్న గొంగిడి సునీత దంపతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.