ETV Bharat / state

కేసీఆర్​దే తుది నిర్ణయం

తనకు ఎంపీ టికెట్​ వస్తుందా... రాదా...అన్నదానిపై తుది నిర్ణయం సీఎం​దే అన్నారు మహబూబాబాద్​ ఎంపీ సీతారాం నాయక్​. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులపై ఎంపీ స్పందించారు.

author img

By

Published : Mar 3, 2019, 2:01 PM IST

సీతారాం నాయక్ మహబూబాబాద్ ఎంపీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ పర్యటించారు. ముందుగా సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎంపీ సీతారాం నాయక్​కు మళ్లీ టికెట్ ఇస్తున్నారా లేదా అంటూ వస్తున్న వదంతులపై ఆయన స్పందించారు. సీతారాం నాయక్ 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ముఖ్యమంత్రి అన్నారని ఎంపీ గుర్తు చేశారు. ఈ నెల 16న ఎంపీ టికెట్​పై స్పష్టత వస్తుందన్నారు. మళ్లీ టికెట్ వస్తే ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సీతారాం నాయక్ మహబూబాబాద్ ఎంపీ

ఇవీ చూడండి:కాడివదిలి అడ్డ మీదికి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ పర్యటించారు. ముందుగా సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎంపీ సీతారాం నాయక్​కు మళ్లీ టికెట్ ఇస్తున్నారా లేదా అంటూ వస్తున్న వదంతులపై ఆయన స్పందించారు. సీతారాం నాయక్ 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ముఖ్యమంత్రి అన్నారని ఎంపీ గుర్తు చేశారు. ఈ నెల 16న ఎంపీ టికెట్​పై స్పష్టత వస్తుందన్నారు. మళ్లీ టికెట్ వస్తే ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సీతారాం నాయక్ మహబూబాబాద్ ఎంపీ

ఇవీ చూడండి:కాడివదిలి అడ్డ మీదికి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.