కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజనగర్ పురపాలికకు ఛైర్మన్గా మహమ్మద్ సద్దాం ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్గా రాచకొండ గిరీశ్ నియామకం అయ్యారు. వీరు కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
ఇదీ చూడండి : తెరాస ఖాతాలో 10 కార్పొరేషన్లు, 110 మున్సిపాలిటీలు