ETV Bharat / state

'కన్న తండ్రిని గొడ్డలితో నరికిన కొడుకు'

author img

By

Published : Dec 5, 2019, 10:04 PM IST

కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం తుంగెడలో కుటుంబ కలహాలతో కన్న తండ్రినే గొడ్డలితో నరికి హతమార్చాడో కసాయి కుమారుడు.

Son murdered father
'కన్న తండ్రిని గొడ్డలితో నరికిన కొడుకు'

కుటుంబ కలహాలతో కన్న తండ్రినే గొడ్డలితో నరికి హతమార్చాడో కసాయి కుమారుడు. కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం తుంగెడకు చెందిన మృతుని వివరాల్లోకి వెళితే చంద్రయ్యకు నలుగురు కొడుకులు. చిన్న కుమారుడు మహేశ్​ వ్యసనాలకు బానిసై తరచూ.. భూమి పంపకాలు జరపాలని గొడవ పడుతుండేవాడు.
చంద్రయ్య మధ్యాహ్నం నిద్రిస్తున్న సమయంలో కోపోద్రిక్తుడైన మహేశ్​... తండ్రి మెడపై గొడ్డలితో నరకగా.. చంద్రయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.

'కన్న తండ్రిని గొడ్డలితో నరికిన కొడుకు'

ఇదీ చూడండి: బంగారం జోరుకు బ్రేకులు.. నేటి ధరలు ఇవే...

కుటుంబ కలహాలతో కన్న తండ్రినే గొడ్డలితో నరికి హతమార్చాడో కసాయి కుమారుడు. కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం తుంగెడకు చెందిన మృతుని వివరాల్లోకి వెళితే చంద్రయ్యకు నలుగురు కొడుకులు. చిన్న కుమారుడు మహేశ్​ వ్యసనాలకు బానిసై తరచూ.. భూమి పంపకాలు జరపాలని గొడవ పడుతుండేవాడు.
చంద్రయ్య మధ్యాహ్నం నిద్రిస్తున్న సమయంలో కోపోద్రిక్తుడైన మహేశ్​... తండ్రి మెడపై గొడ్డలితో నరకగా.. చంద్రయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.

'కన్న తండ్రిని గొడ్డలితో నరికిన కొడుకు'

ఇదీ చూడండి: బంగారం జోరుకు బ్రేకులు.. నేటి ధరలు ఇవే...

Intro:కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా:రెబ్బెన మండల తుంగెడ గ్రామంలో కుటుంబ కలహాలతో తండ్రి పూదరి చంద్రయ్య(72) ను గొడ్డలితో నరికి చంపిన కొడుకు పూదరి మహేష్ (35) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

మృతుని వివరాలు లోకి వెళితే చంద్రయ్యకు నలుగురు కొడుకులు అందులో మహేష్ చిన్న కుమారుడు తాగుడు వ్యసనాలకు బానిసై భూమి పంపకాలు జరపాలని తరచూ గొడవలు పడుతుండగా రోజు వారిలాగానే ఈరోజు కూడా చంద్రయ్య తో గొడవ పడి బయటికి వెళ్లిపోయాడు. చంద్రయ్య మధ్యాహ్నం 12 గంటలకు నిద్రిస్తున్న సమయంలో లో కోపోద్రిక్తుడైన మహేష్ తండ్రి మెడపై ఆకస్మికంగా గొడ్డలితో నరకడం తో అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అనంతరం నిందితుడు కోసం గలిస్తున్న పోలీసులు.
కుటుంబీకుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకొని పూర్వాపరాలు పరిశీలిస్తున్నారు.
జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాBody:Tg_adb_26_05_bhoomi_tagada_tho_hatya_avb_ts10078Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.