ETV Bharat / state

కాగజ్​నగర్​లో 11 గంటల వరకు 29.17 శాతం పోలింగ్​ - Polling in Kagaznagar till 11 pm

కాగజ్​నగర్​లో 11 గంటల వరకు 29.17 శాతం పోలింగ్ నమోదైంది. 9 గంటల వరకు మందకొడిగా సాగిన 10 తర్వాత పొలింగ్​ పుంజుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

polling-in-kagaznagar-till-11-pm
కాగజ్​నగర్​లో 11 గంటల వరకు 29.17 శాతం పోలింగ్​
author img

By

Published : Jan 22, 2020, 3:21 PM IST


కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ పురపాలికలో ఓటింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. 11 గంటల వరకు 29.17 శాతం పోలింగ్ నమోదైంది. 9 గంటల వరకు మందకొడిగా సాగిన పోలింగ్... 10 గంటల తర్వాత పుంజుకుంది.

ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. 11వ నంబరు వార్డులోని సుప్రబాత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు బాట సరిగా లేకపోవడం వల్ల ఓటర్లు ఇబ్బంది పడ్డారు.

పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు మెట్లు సైతం లేకపోవడం వల్ల వృద్ధులు, దివ్యంగులు ఇబ్బందులు పడ్డారు. బరిలో నిలుచున్న పలువురు అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగజ్​నగర్​లో 11 గంటల వరకు 29.17 శాతం పోలింగ్​


కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ పురపాలికలో ఓటింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. 11 గంటల వరకు 29.17 శాతం పోలింగ్ నమోదైంది. 9 గంటల వరకు మందకొడిగా సాగిన పోలింగ్... 10 గంటల తర్వాత పుంజుకుంది.

ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. 11వ నంబరు వార్డులోని సుప్రబాత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు బాట సరిగా లేకపోవడం వల్ల ఓటర్లు ఇబ్బంది పడ్డారు.

పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు మెట్లు సైతం లేకపోవడం వల్ల వృద్ధులు, దివ్యంగులు ఇబ్బందులు పడ్డారు. బరిలో నిలుచున్న పలువురు అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగజ్​నగర్​లో 11 గంటల వరకు 29.17 శాతం పోలింగ్​
Intro:filename

tg_adb_68_22_kzr_poling_av_ts10034


Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పురపాలికలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 11 గంటల సమయం వరకు 29.17 శాతం పోలింగ్ నమోదయింది. 9 గంటల వరకు మందకొడిగా సాగిన పోలింగ్ 10 గంటల తర్వాత పుంజుకుంది. పట్టణ వసూలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతిరారు. 11వ నంబరు వార్డులోని సుప్రబాత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద రహదారి సరిగా లేకపోవడం వల్ల ఓటర్లు ఇబ్బంది పడ్డారు. పోలింగ్ కేంద్రం లోకి వెళ్లేందుకు మెట్లు సైతం లేకపోవడంతో వృద్ధులు, దివ్యంగులు ఇబ్బదులు పడ్డారు. బరిలో నిలుచున్న పలువురు అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో అభ్యర్థులు వారి అనుచరులు టేబుళ్లు వేసుకుని ఉండటంతో ఎఎస్పీ వైవిఎస్. సుధీంద్ర అందర్నీ ఖాళీ చేయించారు. పట్టణంలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు జిల్లా ఎస్పీ మల్లారెడ్డి సందర్శించారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేల భద్రత కల్పించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.


Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.