ETV Bharat / state

విద్యుత్​ కోతలను నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళన - kumaram bhim district latest news

కుమురం భీం జిల్లా బిబ్రలో రోజుల తరబడిగా విద్యుత్​ కోతలు విధిస్తున్నారని... గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.

విద్యుత్​ కోతలను నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళన
author img

By

Published : Nov 1, 2019, 2:00 PM IST

కుమురం భీం జిల్లా బిబ్రలో విద్యుత్​ కోతలను నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. రోజుల తరబడి విద్యుత్ కోతలు విధిస్తూ.. అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.

ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునేవారు లేరని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.

విద్యుత్​ కోతలను నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళన

ఇదీ చూడండి: 'నా పేరు మధ్యప్రదేశ్​.. నా కొడుకు పేరు భోపాల్​'

కుమురం భీం జిల్లా బిబ్రలో విద్యుత్​ కోతలను నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. రోజుల తరబడి విద్యుత్ కోతలు విధిస్తూ.. అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.

ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునేవారు లేరని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.

విద్యుత్​ కోతలను నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళన

ఇదీ చూడండి: 'నా పేరు మధ్యప్రదేశ్​.. నా కొడుకు పేరు భోపాల్​'

tg_krn_68_01_pump_house_ts10086 ఆర్తి శ్రీకాంత్ ధర్మపురి నియోజక వర్గం జిల్లా :జగిత్యాల cell : 9866562010 ================================================================================== యాంకర్: కాలేశ్వరం ప్రాజెక్టులోని రెండో లింకులో పంపులన్ని సిద్ధమయ్యాయి. ఆరో ప్యాకేజీలోని నంది పంపు హౌస్ ఏడో పంప్ నీటి ఎత్తిపోత పరీక్షను విజయవంతంగా పూర్తిచేశారు. పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం సమీపంలో నిర్మించిన భూగర్భ పంపు హౌసులో మొత్తం ఏడు పుంపులను ఏర్పాటు చేశారు. ఎల్లంపల్లి జలాశయం నుంచి గ్రావిటీ కాలువ ద్వారా వచ్చే నీళ్లు పంప్ హౌస్ కు చెందిన సర్జీపూల్ కు చేరుకుంటాయి. ఇక్కడి నుంచి 105 మీటర్ల ఎత్తి పోసి సిస్టర్న్ ద్వారా సిస్టం ద్వారా మేడారం జలాశయాన్ని నింపుతారు. రోజుకు పంప్ హౌస్ ద్వారా 1.90 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు. ఎల్లంపల్లి నుంచి గోదావరి నీటిని మద్యమానేరుకు తరలించే మార్గంలో నిర్మించిన ఆరో ప్యాకెజిలోని గాయత్రి పంప్ హౌస్లో ఏడు పుంపులు సిద్ధం అయ్యాయి. దీంతో కాళేశ్వరం లింక్ 2 పనులు పూర్తి అయ్యాయి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.