కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండల పరిషత్ కార్యాలయంలో మొబైల్ యాప్ ద్వారా ఓటు నమోదు చేయడంపై అధికారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ సొంతంగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చని తహసీల్దార్ తెలిపారు.
ఇదీ చదవండిః నిమజ్జనంలో అపశ్రుతి: 100మందికి అస్వస్థత... 10మంది పరిస్థితి విషమం