ETV Bharat / state

నిప్పంటుకొని మహిళకు తీవ్ర గాయాలు

author img

By

Published : Apr 18, 2019, 12:03 AM IST

కుమురం భీం జిల్లా బోడేపల్లిలో మహిళ వంట చేస్తుండగా నిప్పంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. బాధిత మహిళను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నిప్పంటుకొని మహిళకు తీవ్ర గాయాలు

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం బోడేపల్లి గ్రామానికి చెందిన గడిల అమ్మక్క అనే మహిళకు అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. సాయంత్రం సమయంలో ఇంట్లో వంట చేయటానికి గ్యాస్ పొయ్యి వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకుందని బాధిత మహిళ తెలిపింది. పట్టణంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నిప్పంటుకొని మహిళకు తీవ్ర గాయాలు

ఇవీ చూడండి: భార్య పుట్టింటికి వెళ్లిందని పిల్లల్ని హతమార్చాడు

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం బోడేపల్లి గ్రామానికి చెందిన గడిల అమ్మక్క అనే మహిళకు అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. సాయంత్రం సమయంలో ఇంట్లో వంట చేయటానికి గ్యాస్ పొయ్యి వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకుందని బాధిత మహిళ తెలిపింది. పట్టణంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నిప్పంటుకొని మహిళకు తీవ్ర గాయాలు

ఇవీ చూడండి: భార్య పుట్టింటికి వెళ్లిందని పిల్లల్ని హతమార్చాడు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.