ETV Bharat / state

కరోనా నివారణ చర్యలను పరిశీలించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లా కేంద్రంలో మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పర్యటించారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు.

author img

By

Published : Mar 25, 2020, 2:53 PM IST

Minister Puvvada ajay kumar toured in Khammam district
ఖమ్మంలో పర్యటించిన మంత్రి పువ్వాడ

ఖమ్మంలో తీసుకుంటున్న కరోనా నివారణ చర్యలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు ఉన్నతాధికారులతో టీటీడీసీలో సమావేశం నిర్వహించారు. అనంతరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన గల రైతు బజార్​లో నియంత్రణ చర్యలను పరిశీలించారు.

జిల్లా పాలనాధికారి ఆర్.వి. కర్ణన్, సీపీ ఇక్బాల్​తో కలిసి రైతు బజార్​ అంతా కలియతిరిగారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

ఖమ్మంలో పర్యటించిన మంత్రి పువ్వాడ

ఇవీచూడండి: కరీంనగర్​ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్

ఖమ్మంలో తీసుకుంటున్న కరోనా నివారణ చర్యలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు ఉన్నతాధికారులతో టీటీడీసీలో సమావేశం నిర్వహించారు. అనంతరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన గల రైతు బజార్​లో నియంత్రణ చర్యలను పరిశీలించారు.

జిల్లా పాలనాధికారి ఆర్.వి. కర్ణన్, సీపీ ఇక్బాల్​తో కలిసి రైతు బజార్​ అంతా కలియతిరిగారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

ఖమ్మంలో పర్యటించిన మంత్రి పువ్వాడ

ఇవీచూడండి: కరీంనగర్​ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.