ETV Bharat / state

'సాయి నామస్మరణతో మారుమోగిన ఖమ్మం'

author img

By

Published : Jul 16, 2019, 2:30 PM IST

గురుపౌర్ణమి సందర్భంగా ఖమ్మం జిల్లాలోని సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. బాబాను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

'సాయి నామస్మరణతో మారుమోగిన ఖమ్మం'

గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఖమ్మంలో సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామునుంచి భక్తులు సాయినాథునికి పాలతో అభిషేకాలు చేశారు. ఆలయాల్లో పంచామృతాలతో సాయికి అభిషేకాలు నిర్వహించి అలంకరించారు. సాయినాథున్ని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. సాయి భజనలతో ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని గాంధీచౌక్ వరప్రధాత సాయి ఆలయం, రఘునాథపాలెం సాయిబాబా ఆలయం, మధురానగర్‌ సాయి బాబా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

'సాయి నామస్మరణతో మారుమోగిన ఖమ్మం'

ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి

గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఖమ్మంలో సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామునుంచి భక్తులు సాయినాథునికి పాలతో అభిషేకాలు చేశారు. ఆలయాల్లో పంచామృతాలతో సాయికి అభిషేకాలు నిర్వహించి అలంకరించారు. సాయినాథున్ని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. సాయి భజనలతో ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని గాంధీచౌక్ వరప్రధాత సాయి ఆలయం, రఘునాథపాలెం సాయిబాబా ఆలయం, మధురానగర్‌ సాయి బాబా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

'సాయి నామస్మరణతో మారుమోగిన ఖమ్మం'

ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి

Intro:Hyd_tg_14_10_encouraging youth cricketers_avb_c29

మేడ్చల్ : కుత్బుల్లాపూర్
ముత్తయ్య మురళీధరన్ తో హైదరాబాద్ చేరిన ఫేరిట్ క్రికెట్ బాష్..



Body:యాంకర్ : భారత్ జాతీయ అమెచ్యూర్ క్రికెట్ రంగాన్ని విపవీకరించేందుకు క్రికెట్ లెజెండ్ లో భారతదేశ మొట్టమొదటి క్రికెట్ లీగ్ హైదరాబాద్ లోకి ప్రవేశించింది.
హైదరాబాద్ ప్రగతి నగర్ క్రికెట్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఫెరిట్ క్రికెట్ బాష్ కు ముఖ్య అతిధిగా హాజరైన క్రికెటర్ ముత్తయ్య మురలితరన్, fcb వ్యవస్థాపకులు మితేష్ శర్మ మరియు జస్మిత్ భాటియా..ఈ సందర్భంగా ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ క్రికెట్లో అత్యుత్తమ ప్రతిభ అభివృద్ధి చేసేది ఏదో భారతదేశం మట్టిలోనే ఉందని భారతదేశం ఎంతో మంది నైపుణ్య వంతులైన క్రికెటర్లను నిలిచింది అని పేర్కొన్నారు.. ఎఫ్ సి బి కార్యక్రమం కింద ఈ దేశం యొక్క అలాంటి యువ ప్రతిభకు మెంటల్ కావడం నాకు ఎంతో ఆనందదాయకం,, హైదరాబాద్ మరియు దేశానికి చెందిన ప్రతిభావంతులకు ఎఫ్ సి బి ఒక కొత్త వేదికను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు..ఈ సందర్భంగా పలువురు యువ క్రికెటర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు..
ఎఫ్ సి బి వ్యవస్థాపకులు మాట్లాడుతూ ఈ యొక్క పోటీలో పాల్గొని ప్రతి ఒక్కరు వారి లో ఉన్న క్రికెట్ నైపుణ్యాన్ని వెలికితీయాలని పేర్కొన్నారు.. ఈ యొక్క టోర్నమెంట్లో 16 జట్ల కు చెందిన ప్రతీ ఆటగాడు రూపాయలు లక్ష నగదు బహుమతి పొందుతారని,, విజేత జట్టు 31 లక్షలు మరియు రన్నర్ జట్టు 21 లక్షలు గెలుచుకుంటారని నిర్వాహకులు తెలిపారు.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.