ETV Bharat / state

మధిరలో ఘనంగా గంగాలమ్మ జాతర - gangalamma jathara in madhira

వర్షాలు బాగా కురిసి పంటలు పండి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఖమ్మం జిల్లా మధిరలో గంగాలమ్మ జాతర నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని బోనం సమర్పించారు.

మధిరలో ఘనంగా గంగాలమ్మ జాతర
author img

By

Published : Aug 5, 2019, 12:49 PM IST

ఖమ్మం జిల్లా మధిరలో ఇవాళ గంగాలమ్మ జాతర నిర్వహించారు. వర్షాలు బాగా కురిసి పంటలు పండి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గంగాలమ్మ తల్లికి పూజలు చేశారు. గ్రామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రభ బండ్లు కట్టుకుని మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని ప్రదర్శనగా బొడ్రాయి వద్దకు చేరుకున్నాురు. ముత్యాలమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి గంగాలమ్మ తల్లికి పూజలు చేశారు. ఈ సందర్భంగా మధిర పట్టణం జాతరను తలపించింది.

మధిరలో ఘనంగా గంగాలమ్మ జాతర

ఇవీ చూడండి: త్వరలో అమల్లోకి మోటారు వాహన చట్ట సవరణ

ఖమ్మం జిల్లా మధిరలో ఇవాళ గంగాలమ్మ జాతర నిర్వహించారు. వర్షాలు బాగా కురిసి పంటలు పండి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గంగాలమ్మ తల్లికి పూజలు చేశారు. గ్రామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రభ బండ్లు కట్టుకుని మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని ప్రదర్శనగా బొడ్రాయి వద్దకు చేరుకున్నాురు. ముత్యాలమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి గంగాలమ్మ తల్లికి పూజలు చేశారు. ఈ సందర్భంగా మధిర పట్టణం జాతరను తలపించింది.

మధిరలో ఘనంగా గంగాలమ్మ జాతర

ఇవీ చూడండి: త్వరలో అమల్లోకి మోటారు వాహన చట్ట సవరణ

Intro:JK_KMM_01_04_LEAKULA_PRAJECT_PKG_TS10088 ఇన్నాళ్లు వరుడు కరుణించకపోవడంతో వర్షాలు కురవక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం లోని పెద్ద వాగు ప్రాజెక్ట్ లోకి నీరు చేరలేదు దీంతో దానికి ఓట్లు వేయలేదు వారంరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరి కళకళలాడుతుంది దీంతో ఆయకట్టు రైతులు ఆనందించారు కానీ వారి ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు ఎందుకంటే ప్రాజెక్టు ఉన్న 3 గేట్ల లో లో రెండు గేట్లు శిథిలావస్థకు చేరి రంధ్రాలు పడ్డాయి అంతేకాకుండా కుడి ఎడమ ప్రధాన కాలువలకు ఉన్న తూములు పరిస్థితి కూడా ఇంతే దీంతో వాటి గుండా ధారాళంగా నీరుకారిపోతుంది మీరు ఇలా వృధాగా పోతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది 1102 ఎకరాల శిఖం లో లో 6.1 మీటరు ఎత్తులో 0.6 టీఎంసీల నీరు నిల్వ ఉండే విధంగా దీని నిర్మాణం జరిగింది దీని కింద 16 వేల ఎకరాల ఆయకట్టు ఉంది కుడి ఎడమ కాల్వల ద్వారా సాగునీరు అందుతుంది కాగా ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా గేట్లు శిథిలావస్థకు చేరడం తుమ్ములకు రంధ్రాలు పడటం ఉప కల చేరడంతో ప్రాజెక్టులోకి నీరు చేరిన ఎక్కువ రోజులు నిల్వ ఉండని దుస్థితి ఈ లీకుల కారణంగా ప్రతిరోజు 250 నుంచి మూడు వందల కోట్ల నీరు వృధాగా పోతుంది గత ఏడాది గేట్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం 10 లక్షల రూపాయలు కేటాయించిన ఆ పనులు అధికారులు సక్రమంగా చేయించలేదని ఆయకట్టు రైతులు విమర్శిస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ ప్రాజెక్ట్ కి నిధులు కేటాయించి మరమ్మతులు చేపిస్తే రైతుల పంటలకు నీ రంది వారు చవి చూసే అవకాశం ఉంది అయితే ఇప్పటికే ప్రాజెక్ట్ మరమ్మతులు గురించి ప్రభుత్వానికి విన్నవించామని అంచనాలు కూడా తయారు చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలుపుతున్నారు


Body:లీకుల పెద్ద వాగు ప్రాజెక్ట్


Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.