ETV Bharat / state

"ప్రలోభాలకు లొంగకండి.. నిర్భయంగా ఓటేయండి" - సత్తుపల్లి పట్టణంలో పోలీసుల కవాతు

ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా.. సత్తుపల్లి పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఎన్నికలు ముగిసే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని.. అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఏసీపీ కోరారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

"Don't succumb to temptation. Vote fearlessly"
"ప్రలోభాలకు లొంగకండి.. నిర్భయంగా ఓటు వేయండి"
author img

By

Published : Jan 20, 2020, 8:55 PM IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ ప్రజలు మున్సిపాలిటీ ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా.. పట్టణంలో పోలీసుల కవాతు నిర్వహించారు. సత్తుపల్లి పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉందని.. అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఏసీపీ కల్లూరు వెంకటేష్ పేర్కొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండాస్పెషల్​ స్క్వాడ్స్​ను నియమించినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ ప్రజలు మున్సిపాలిటీ ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా.. పట్టణంలో పోలీసుల కవాతు నిర్వహించారు. సత్తుపల్లి పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉందని.. అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఏసీపీ కల్లూరు వెంకటేష్ పేర్కొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండాస్పెషల్​ స్క్వాడ్స్​ను నియమించినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

"ప్రలోభాలకు లొంగకండి.. నిర్భయంగా ఓటు వేయండి"

ఇవీ చూడండి: బస్తీమే సవాల్​: వీధుల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కుటుంబాలు

Intro:TG_KMM_17_20_POLICE_FLAG_MARCH_VO_TS10047_HDBody:సత్తుపల్లి పట్టణ ప్రజలు మున్సిపాలిటీ ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని ఉద్దేశంతో పోలీసుల కవాతు నిర్వహించడం జరిగిందని కల్లూరు వెంకటేష్ తెలిపారు.ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఈ నెల 22న మున్సిపల్ ఎలక్షన్స్ దృష్ట్యా సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఏసిపి ఆధ్వర్యంలో పట్టణంలో పోలీసుల కవాతు నిర్వహించారు . ఈ సందర్భంగా ఎసీపీ మాట్లాడుతూ....సత్తుపల్లి పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉందని అందువల్ల బయట వ్యక్తులు ఎవరైనా ఉంటే వెళ్లిపోవాలని అందుకని రాజకీయ అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. సీఐ రమాకాంత్ మాట్లాడుతూ..... రాగద్వేషాలకు అతీతంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికలకు 250 మంది సిబ్బందిని విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.Conclusion:వంగా సత్యనారాయణ
సత్తుపల్లి
8008573693
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.