ETV Bharat / state

ముగిసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన - minister puvvada ajay kumar attended science fare celebrations in vyra khammam'

విద్యార్థి దశ నుంచే  సైన్స్​పై పట్టు సాధించి దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. వైరా సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపులో వేడుకలకు ఆయన హాజరయ్యారు.

district level Science exhibition closing ceremonies
ముగిసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
author img

By

Published : Dec 6, 2019, 11:42 PM IST

విద్యార్థి దశ నుంచే ప్రయోగాలపై మక్కువ చూపాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోను ప్రతిభ చూపి ఖమ్మం జిల్లా కీర్తిని పెంచాలని ఆకాంక్షించారు. జిల్లాస్థాయి ప్రదర్శనల్లో పాల్గొన్న 331 మంది విద్యార్థులను మంత్రి అభినందించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, డీఈవో మదన్మోహన్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ముగిసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

ఇదీ చూడండి: పోలీసులకు రాఖీలు కట్టిన విద్యార్థినులు

విద్యార్థి దశ నుంచే ప్రయోగాలపై మక్కువ చూపాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోను ప్రతిభ చూపి ఖమ్మం జిల్లా కీర్తిని పెంచాలని ఆకాంక్షించారు. జిల్లాస్థాయి ప్రదర్శనల్లో పాల్గొన్న 331 మంది విద్యార్థులను మంత్రి అభినందించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, డీఈవో మదన్మోహన్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ముగిసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

ఇదీ చూడండి: పోలీసులకు రాఖీలు కట్టిన విద్యార్థినులు

Intro:TG_KMM_12_06_MINISTER PUVVADA_AV1_ TS10090 విద్యార్థి దశ నుంచి సైన్స్ పై పట్టు సాధించి దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. వైరా సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపులో పాల్గొన్నారు విజేతలకు బహుమతులు అందించారు. గ్రామీణ స్థాయి నుంచి విద్యార్థులు ప్రయోగాలపై మక్కువ చూపాలని, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి అన్నారు అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశం దూసుకుపోతుందని అత్యధిక రాకెట్లను అంతరిక్షంలోకి పంపిన ఘనత మన దేశానికి అన్నారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు అక్కడ విజేతలుగా నిలిచి ఖమ్మం జిల్లా కీర్తిని ఇనుమడింప చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు జిల్లాస్థాయి ప్రదర్శనల్లో 331 మంది విద్యార్థులు పాల్గొనగా వారందర్నీ అభినందించారు ఎమ్మెల్యే రాములు నాయక్ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు డి ఈ ఓ మదన్మోహన్ విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Body:8008573680


Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.