ETV Bharat / state

ఇకపై ఖమ్మంలోనూ కోవిడ్​ టెస్టులు: కలెక్టర్ ఆర్వీ కర్ణన్​​

author img

By

Published : Jul 1, 2020, 1:17 PM IST

ఖమ్మం జిల్లాలో ఇక నుంచి కోవిడ్​ టెస్టులు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్​ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కరోనా పరీక్షల నిర్వహణకు తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన పెర్కొన్నారు.

covid tests khammam government hospital
ఇకపై ఖమ్మంలోనూ కోవిడ్​ టెస్టులు: కలెక్టర్ ఆర్వీ కర్ణన్​​

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్​-19 పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అనుమతి ఇచ్చారని జిల్లా కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​ తెలిపారు.

జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇక నుంచి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నామని కొద్దిరోజుల్లోనే ప్రధాన ఆసుపత్రిలో టెస్టులు చేస్తామని ఆయన ప్రకటించారు.

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్​-19 పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అనుమతి ఇచ్చారని జిల్లా కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​ తెలిపారు.

జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇక నుంచి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నామని కొద్దిరోజుల్లోనే ప్రధాన ఆసుపత్రిలో టెస్టులు చేస్తామని ఆయన ప్రకటించారు.

ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్‌ కిక్కు.. ఒక్కరోజే డబుల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.