ETV Bharat / state

కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్తే శవాన్ని అప్పగించారు..

కరీంనగర్​ జిల్లా మానుకొండూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కడుపునొప్పితో చేరిన వ్యక్తి అర్ధాంతరంగా మరణించాడు.

author img

By

Published : Aug 28, 2019, 4:35 PM IST

కడుపునొప్పితో ఆసుపత్రికి తీసుకువస్తే శవాన్ని అప్పగిస్తారా?

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన సమ్మయ్య కడుపునొప్పితో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ అర్ధాంతరంగా మృతి చెందాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అంతా బాగానే ఉందని చెప్పారని.. డిశ్చార్జ్ చేయాల్సిన సమయానికి సమ్మయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కడుపు నొప్పి బాధతో ఆసుపత్రికి తీసుకు వస్తే శవాన్ని అప్పజెప్పారని మృతుడి అల్లుడు ఆవేదన చెందాడు. ఆసుపత్రి యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు డిమాండ్ చేశారు.

కడుపునొప్పితో ఆసుపత్రికి తీసుకువస్తే శవాన్ని అప్పగిస్తారా?


ఇదీ చూడండి: ప్రయాణం ప్రయాసే... జనమెక్కువ వాహనాలు తక్కువ!

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన సమ్మయ్య కడుపునొప్పితో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ అర్ధాంతరంగా మృతి చెందాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అంతా బాగానే ఉందని చెప్పారని.. డిశ్చార్జ్ చేయాల్సిన సమయానికి సమ్మయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కడుపు నొప్పి బాధతో ఆసుపత్రికి తీసుకు వస్తే శవాన్ని అప్పజెప్పారని మృతుడి అల్లుడు ఆవేదన చెందాడు. ఆసుపత్రి యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు డిమాండ్ చేశారు.

కడుపునొప్పితో ఆసుపత్రికి తీసుకువస్తే శవాన్ని అప్పగిస్తారా?


ఇదీ చూడండి: ప్రయాణం ప్రయాసే... జనమెక్కువ వాహనాలు తక్కువ!

Intro:TG_KRN_07_28_HOSPITAL_MRUTHI_AB_TS10036
sudhakar contributer karimnagar

వైద్యో నారాయణ హరి అన్నారు పెద్దలు వైద్యం కోసం వస్తే బంధువులకు శవాలను అప్ప చెపుతున్న ప్రైవేటు ఆసుపత్రులు

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన సమ్మయ్య కడుపునొప్పి బాధతో కరీంనగర్లోని డాక్టర్ స్టేట్స్ లో గల సాయి ఆస్పత్రిలో సోమవారం రోజున చికిత్స కోసం చేరాడు నిర్వహించిన వైద్యులు బాగానే ఉందని మొదటగా చెప్పారు ఈరోజు డిశ్చార్జ్ చేయాల్సి ఉండగా ఉదయము సమ్మయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు దీంతో బంధువులు ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు తన మామయ్యను కడుపు నొప్పి బాధ తో ఆసుపత్రికి తీసుకు వస్తే శవాన్ని అప్పజెప్పాలని అల్లుడు ఏడ్చిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది ఆస్పత్రి యాజమాన్యం పై కఠినమైన చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు డిమాండ్ చేశారు

బైట్ సమ్మయ్య అల్లుడు
బైట్ డాక్టర్ రామచంద్రన్ సాయి ఆసుపత్రి కరీంనగర్


Body:ఫ్


Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.