కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. పండించిన ధాన్యం కొనుగోళ్లలో బస్తాకు 2కిలోల చొప్పున తరుగు తీస్తూ మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని రైతులు ఆరోపించారు. పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు.
పురుగుల మందు డబ్బాలతో రైతుల రాస్తారోకో
కష్టపడి పండించిన పంటలో తరుగు పేరుతో మిల్లర్లు దోపికి పాల్పడుతుంటున్నారంటూ బొమ్మకల్ గ్రామంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు.
పురుగుల మందు చేతబట్టి రైతుల రాస్తారోకో
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. పండించిన ధాన్యం కొనుగోళ్లలో బస్తాకు 2కిలోల చొప్పున తరుగు తీస్తూ మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని రైతులు ఆరోపించారు. పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు.
Intro:Body:Conclusion: